రాష్ట్రంలో రాజకీయం హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే…అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది..ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..అప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది…రెండు పార్టీలు ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళుతున్నాయి. ఎలాగైనా మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ, ఈ సారి ఖచ్చితంగా గెలవాలని టీడీపీ చూస్తుంది. మొత్తానికి రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇక ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు ఎక్కువైంది. ఇప్పటికే పలు […]
Category: Uncategorized
కొడాలి నాని రాజకీయ వారసుడు ఫిక్స్..!
రాజకీయాల్లో ఏ నాయకుడుకైన వారసుడు ఉండటం మామూలు అయిపోయింది…తమ తర్వాత వారసులని రాజకీయాల్లోకి దింపేస్తున్నారు. వారసులు లేకపోయినా వారసురాలునైనా రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. నూటికి 90 శాతం పైనే నేతలు తమ తర్వాత వారసులని రాజకీయంగా ముందు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని వారసుడు గురించి ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఇంతవరకు కొడాలి నాని […]
పవన్-ఎన్టీఆర్ కలిసే..కమలం పాలిటిక్స్!
ఒకప్పుడు దేశ రాజకీయాలు వేరు…ఇప్పుడు వేరు..ముఖ్యంగా మోదీ-అమిత్ షా ద్వయం చేసే రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి…అసలు రాజకీయాల్లో ప్రత్యర్ధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే తమకు ఎవరితో అవసరం ఉంటే..వారిని దగ్గర చేసుకుని..వారిని రాజకీయంగా వాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం దిశగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే తెలంగాణలో పార్టీ బలపడుతుంది గాని..ఏపీలో మాత్రం గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. […]
గోదావరి జిల్లాల్లో సింగిల్ డిజిట్..!
రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు చాలా కీలకమని చెప్పొచ్చు…ఈ జిల్లాల్లో ఆధిక్యం తెచ్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి…ఇందులో ఎలాంటి డౌట్ లేదు..అందుకే ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం కోసం పార్టీలు కష్టపడతాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది…ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ భారీ విజయాలు అందుకుంది. తూర్పులో 19 సీట్లు ఉంటే 14, […]
సోమిరెడ్డి బ్యాడ్ లక్ కంటిన్యూ..!
టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉన్న బ్యాడ్ లక్…మరొక నేతకు లేదనే చెప్పాలి. సాధారణంగా టీడీపీలో రెడ్డి వర్గం నేతలు తక్కువగానే కనిపిస్తారు..మొదట నుంచి పార్టీలో పనిచేస్తూ…చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉన్న నేతల్లో సోమిరెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రెడ్డి వర్గానికి చెందిన సోమిరెడ్డి…మొదట నుంచి పార్టీలో కష్టపడుతూనే వస్తున్నారు. ఇక ఎంత కష్టపడిన సరే ఈయనకు విజయాలు మాత్రం దక్కవు. ఏదో 1994, 1999 ఎన్నికల్లోనే సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలిచారు. […]
మంత్రుల సీట్లు చేంజ్..!
ఎప్పుడైతే జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని చెప్పారో అప్పటినుంచి వైసీపీలో గందరగోళ పరిస్తితులు ఉన్నాయి..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో ఉంది. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ఇందులో దాదాపు 40-50 మంది సీట్లకు ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. అయితే ఈ కథనం నిజమో కాదో పక్కన […]
బిగ్ బాస్ సీజన్6 గురించి సింగర్ రేవంత్ షాకింగ్ పోస్ట్.
బిగ్ బాస్ సీజన్ 6 ఈ నెల 4 న ప్రారంభం కాబోతోంది.దీని గురించి సోషల్ మీడియా లో సింగర్ రేవంత్ ఒక పోస్ట్ చేసారు,అది ఇపుడు వైరల్ గ మారింది.రేవంత్ బిగ్ బాస్ సీజన్6 లో తాను పార్టిసిపేట్ చేస్తున్న అని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.ఆల్రెడీ బిగ్ బాస్ లో కి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయింది.కంటెస్టెంట్స్ అందరు క్వారంటైన్ లో వున్నారు.ఈ క్రమం లోనే కంటెస్టెంట్స్ దగ్గర మొబైల్స్ […]
వైసీపీకి అంబటి-అమర్నాథ్ చాలు..!
మంత్రులు అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేవారు…తమ తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తూ…ప్రజలకు సేవ చేస్తూ..ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టేలా ఉండాలి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మంత్రి పదవి అర్ధం మారిపోయింది…మంత్రి అంటే కేవలం సంతకాలు పెట్టడానికి…అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అన్నట్లే పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి ఎప్పటినుంచో ఉంది…గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్తితే ఉండేది. కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా పరిస్తితి మారిపోయింది. మంత్రులు అంటే ప్రతిపక్షాలని […]
నెల్లూరు తమ్ముళ్లకే బాబు షాక్?
ఏదేమైనా ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు…ఆ దిశగానే దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార వైసీపీపై గట్టిగా పోరాడుతున్నారు. ఇక ఎవరైతే అధికార పార్టీపై పోరాటం చేయకుండా, అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి పనిచేసే నేతలకు తాజాగా బాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఎప్పుడూలేని విధంగా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంచార్జ్లు ఖచ్చితంగా నెలకు 20 రోజులు నియోజకవర్గంలో పనిచేయాలని సూచించారు. అలా పనిచేయని వారిని మొహమాటం లేకుండా తీసి పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. […]








