కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కొద్ది వారాలుగా అమల్లో ఉన్న కర్ఫ్యూ నేటితో(మే 31) ముగియనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రానందున కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జూన్ 10 తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం […]
Category: Uncategorized
దేశంలో కరోనాతో కొత్తగా 3,128 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,52,734 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534 కు చేరుకుంది. […]
జూన్ 1 నుంచి కొత్త రూల్స్..తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
మే నెల పూర్తై జూన్ నెల రాబోతోంది. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. ఈ రూల్స్ ఏంటో తెలుసుకోకుండా.. ప్రజలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరి అందుకే లేట్ చేయకుండా రానున్న కొత్త నిబంధనలు ఏంటో చూసేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఓ విషయం తెలుసుకోవాలి. జూన్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. రూ.2 లక్షలు ఆపైన విలువ కలిగిన చెక్కులను ఇస్తే వాటిని మార్చేటప్పుడు.. […]
భారత్లో తగ్గుతున్న కరోనా జోరు..కొత్త కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,65,553 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకుంది. […]
తెలంగాణలో మరో పరీక్ష వాయిదా
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలు వాయిదా పడడంతో పాటు మరి కొన్ని రద్దు అవుతున్నాయి. వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు తేదీలను సైతం అధికారులు పొడిగిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ తో పాటు అనేక ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీని అధికారులు పొడిగించారు. తాజాగా రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం మే 26తో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసింది. అయితే కరోనా లాక్ […]
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..3వేలకు పైగా మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,73,790 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247 కు చేరుకుంది. […]
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..100కి పైగా మరణాలు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే భారత్లో నిన్న కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 1,86,364 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరుకుంది. […]
ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 […]