దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఐదు దశల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మట్టమవుతుంది? ప్రధాని మోడీ హవా ఏ మేరకు పనిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వంటి విషయాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్లలో సాగుతుండడంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే పడింది. […]
Category: Politics
టీడీపీ లో ఎమ్మెల్సీ కోసం లేడీ లీడర్ల మధ్య ఆసక్తికర పోరు
ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల కోటాలో చంద్రబాబు వివిధ జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక మిగిలిందల్లా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి వస్తాయా ? అని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి ఐదు సీట్లు గ్యారెంటీ. ఆరో సీటు కాస్త మ్యానేజ్ చేస్తే దక్కించుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు మహిళలెవ్వరికి సీట్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు […]
టీఆర్ఎస్ లో కొత్త ముసలం.. కెసిఆర్ పై ఫైర్ అయ్యిన మంత్రులు
తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేషన్లకు చైర్మన్లను భర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మన్లలో 5 గురు మైనార్టీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. అయితే ఈ నియామకాల పట్ల టీఆర్ఎస్లో పెద్ద ముసలం మొదలైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం కష్టపడని వారితో పాటు అనామకులకు పదవులు కట్టబెట్టారని ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన వారంతా తీవ్రస్థాయిలో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రులైతే ఏకంగా […]
పవన్ – జగన్ పాలిటిక్స్ ఏ మేరకు ఫలిస్తాయో!
టీడీపీ నేతల పాలిటిక్స్ రోజుకోరకంగా మారుతున్నాయి. ఏపీలో జగన్ని విలన్ను చేయడం ద్వారా లబ్ది పొందాలని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసేస్తున్న నేతలు.. ఈ విషయంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరికి అవకాశం ఇచ్చారా? అన్నట్లు జగన్ కూడా కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగానే ప్రవర్తిస్తున్నాడు. ఇక, అసలు విషయానికి వచ్చేసరికి.. జగన్ పై కేసుల విషయాన్ని చూపించడం ద్వారా జనాల్లో పలుచన చేయాలని, తద్వారా లబ్ధి పొందాలని టీడీపీ నేతలు పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నారు. […]
చంద్రబాబు కి జగన్ ” షో ” దాదాపు గంటకు పైగా చర్చ.
ఏపీ సీఎం చంద్రబాబుకి విపక్ష వైసీపీ నేత జగన్ షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్పటికే ప్రత్యేక హోదా శాంతి యుత యాత్ర ద్వారా విశాఖలో జరిగిన రగడ నేపథ్యంలో జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు ప్రమాదం అంశం మరోసారి జగన్ని సెంటర్ ఆఫ్ది న్యూస్గా […]
కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు
కేసీఆర్ దూకుడు పెంచారు. తనపై విపక్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేపథ్యంలో మరింత చురుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సహా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే సమయంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్-బి(బిఫోర్)ను అమలు చేయాలని చూస్తున్నారట. వాస్తవానికి తెలంగాణలో 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. […]
ఆ ఒక్క మాటతో.. జగన్ పరువు తీసేసిన రోజా!
పొలిటికల్ లీడర్లు. మాట్లాడే ప్రతి మాటకీ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడర్ రోజా మాటలకైతే ఇటు పత్రికలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా చేసే ప్రతి కామెంట్పైనా రియాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉంటోంది. ఇక, తాజా విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో జరిగిన జేసీ బస్సు ప్రమాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున […]
విశ్వసనీయవర్గాల సమాచారం … టీడీపీలోకి వంగవీటి..?
సమైక్య రాష్ట్రంలో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ ప్రభుత్వం సైతం ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైన ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్లో ఎంతో పేరుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వంగవీటి రంగ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. రంగ హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి రెండుసార్లు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి అండదండలతో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా […]
జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన.. కలెక్టర్తో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమవుతోంది. అలాగే ఆయనతో వ్యవహరించిన తీరు ప్రజలతో పాటు పార్టీ నాయకులనే విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ భూషణ్ కూడా జగన్కు షాక్ ఇచ్చారు. జగన్కు ఎన్ని సలహాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోరని.. తన మొండి వైఖరి తనదే […]