భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ సీటుకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కూడా కాలేదు. అయినప్పటికీ.. అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. టీడీపీ తన అధికార బలాన్ని, ధనాన్ని పూర్తిగా కుమ్మరిస్తోంది. అయితే, వైసీపీ మాత్రం సెంటిమెంట్ అనే మరింత బలమైన అస్ర్తాన్ని బయటకు తీసి టీడీపీపై పోరాటానికి రెడీ అయింది. ఇక, ఈ పోరులో గెలుపెవరిదనేది కాలమే నిర్ణయిస్తుంది. […]
Category: Politics
ఏపీ,తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా పావులు కదుపుతున్న బీజేపీ?
ఏపీలో టీడీపీని పక్కన పెట్టేసి నెమ్మది నెమ్మదిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు టీడీపీతో స్నేహం చేస్తూనే చాపకింద నీరులా టీడీపీకి ఎర్త్ పెట్టే ప్రయత్నాలు బీజేపీ నుంచి జరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బీజేపీ టీడీపీ నుంచి చాలా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకుంది. 8-10 ఎంపీ సీట్లతో పాటు 50 ఎమ్మెల్యే సీట్లు అడగాలన్న ప్లాన్లో ఏపీ బీజేపీ నేతలు ఉన్నారు. ఇక వెంకయ్య అడ్డం తొలగడంతో ఏపీ […]
2019లో వంశీ పొజిషన్ ఏంటి..? ప్లస్లు, మైనస్లు ఇవే
వల్లభనేని వంశీ మోహన్ ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రజల మదిలో పాపులర్ ఫేస్ మెదులుతుంది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడిగా పేరున్న వంశీ యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వంశీ సాధారణ ఎమ్మెల్యేయే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను క్రేజీ మేన్గా ఉన్నాడు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ లోక్సభకు పోటీ చేసిన వంశీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం గన్నవరం నుంచి అసెంబ్లీకి […]
టీడీపీకి పవన్ తప్ప గ్లామర్ ఇంకోటి లేదా?
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు నా వెంటే నడుస్తారని భావించిన నాయకులు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఘటన 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అందరూ తన వెంటే ఉన్నారని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జగన్కు ఊహించని షాక్ ఇచ్చారుఏపీ ప్రజలు. అసలు అధికారం వస్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్యక్తం చేసిన నారా చంద్రబాబుకి ప్రజలు పట్టకట్టారు. పాలిటిక్స్ […]
2019 నాటికి పశ్చిమలో టీ డీపీ అడ్రస్ గల్లంతేనా?
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోటగా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మట్టికొట్టుకు పోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలను పట్టించుకునే తీరికలో తెలుగు తమ్ముళ్లు లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలతోనే కాలం గడిచిపోతోంది. మాజీ మంత్రి పీతల సుజాత కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు […]
పశ్చిమలోనాయకులు మధ్య వర్గ పోరు.. ప్రమాదపు అంచులో టీడీపీ
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోటగా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మట్టికొట్టుకు పోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలను పట్టించుకునే తీరికలో తెలుగు తమ్ముళ్లు లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలతోనే కాలం గడిచిపోతోంది. మాజీ మంత్రి పీతల సుజాత కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు […]
మంత్రి పితానిపై వైసీపీ క్యాండెట్ రెడీ!
ఏపీలో 2019 ఎన్నికల్లో క్యాండెట్ల ఎంపిక గజిబిజి గందరగోళంగా ఉంది. వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా రోజుల టైం ఉన్నా ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు ? ఏ నియోజకవర్గం ఎవరికి సేఫ్గా ఉంటుంది ? అన్నదానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అన్ని స్థానాల్లోను క్వీన్స్వీప్ చేసేసింది. ఈ ఎన్నికలకు ముందు తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతోన్న మంత్రి పితాని సత్యనారాయణ చివరి […]
చంద్రబాబు ఈ తప్పు మళ్లీ చేస్తారా… ఇక్కడితో ఆగుతారా..?
ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని విషయాల్లో పదే పదే తప్పులు కంటిన్యూ చేస్తుంటారు. కొన్ని విషయాల్లో ఎవ్వరికి అంతుపట్టని రీతిలో అద్భత నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు కొన్ని సార్లు తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి. బాబు ఏ ఈక్వేషన్లతో ఇలా చేస్తారో ? తెలియదు కాని…కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని నిర్వీర్యం చేసే వాళ్లను ఆయన పదే పదే ఎంకరేజ్ చేస్తుంటారు. కృష్ణా జిల్లా తిరువూరు రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ గత మూడు ఎన్నికల్లోను ఓడిపోయింది. విశేషం […]
సెంటిమెంట్ అస్త్రాలతో టీడీపీ, వైసీపీ ఎన్నికల షో!
కర్నూలు జిల్లా నంద్యాల నుంచి 2014లో ఎన్నికైన సీనియర్ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే, గతంలోనూ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరిగినా.. అవి ఏకగ్రీవంగా జరిగిపోయాయి. ఎవరూ పోటీకి నిలబెట్టలేదు. కేవలం సానుభూతితో వాటిని ఏకపక్షం చేశారు. కానీ, నంద్యాల విషయంలోకి వచ్చేసరికి.. మాత్రం అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా […]
