ఏపీలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. ఇక్కడకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శిస్తారు. అన్య మతస్తులకు, అన్య మత ప్రచారాలకు ఈ ఆలయం ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం ఇవ్వదు. ఇక, అన్య మతస్తులు ఆలయంలోకి ప్రవేశించాలంటే.. తాము హిందూ ధర్మాన్ని నమ్ముతున్నామని, హిందూ ఆచారాల పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీటీడీ చైర్మన్గా మైదకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్కు […]
Category: Politics
వైసీపీలోకి మాజీ ఎంపీ… మంత్రికి అదిరిపోయే షాక్
ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీరాల, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన పలువురు నేతలు వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చిమటా సాంబు కూడా వైసీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎడం బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు పలువురు కీలక నాయకులు వైసీపీలో చేరారు. వైసీపీలో […]
కేసీఆర్పై ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలకు కాక పుట్టిందా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు వన్ మ్యాన్ షో నడుస్తోంది. ఇటు ప్రభుత్వంలోనే కాదు అటు పార్టీలో కూడా కేసీఆర్ చెప్పిందే ఫైనల్ డెసిషన్. నిన్నటి వరకు అక్కడ మంచి ప్రయారిటీ ఉన్న కేసీర్ మేనళ్లుడు హరీష్రావును కూడా వ్యూహాత్మకంగా పక్కన పెట్టే ప్రక్రియ ప్రారంభమైందంటున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ తీరుపై పార్టీ సీనియర్ లీడర్లుగా ఉన్న ఇద్దరు ఎంపీలు మండిపడుతున్నారట. కే.కేశవరావు. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరచితమే. కాంగ్రెస్లో ఓ […]
బీజేపీ ఆట కట్టించేందుకు బాబు నయా గేమ్..!
ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేకపోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రేంజ్లో బాబు రెచ్చిపోయిన సందర్భాలు పెద్దగాలేవు. నిజానికి ప్రత్యేక హోదా విషయంలోనే బాబు కేంద్రంతో గొడవ పెట్టుకుంటారని అనుకన్నారు. అయితే, అనూహ్యంగా ఆయన ప్యాకేజీ ఇచ్చినా సర్దుకు పోయారు. అదేసమయంలో పోలవరం విషయంలోనూ కేంద్రం నిదులు సక్రమంగా ఇవ్వలేకపోతున్నా బాబు నిన్నమొన్నటి వరకు పెద్దగా విమర్శించి […]
వైసీపీ నేతలకు పీకే టీం టెన్షన్
వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ షాడో టీం భయం పట్టుకుంది. నుంచున్నా.. కూర్చున్నా.. పార్టీ సమావేశాలకు వెళ్లినా.. ప్రజల్లోకి వెళ్లినా.. షాడో టీం సభ్యులు వెనకే వస్తుండటంతో వీరిలో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతోంది. మాట్లాడినా.. మాట్లాడక పోయినా వీరు ప్రతి విషయం నోట్ చేస్తుండటంతో.. ఆందోళన అధికమవుతోందట. వీళ్లు ఇప్పుడు ఏం రిపోర్టు ఇస్తారోనని, ఇది ఎన్నికల్లో తమకు టికెట్ రాకుండా ఎక్కడ అడ్డుపడుతుందోనని కంగారుపడుతున్నారట. పార్టీ కార్యక్రమాలన్నీ తమ కనుసన్నల్లోనే జరిగేలా చూస్తుండటంతో నేతల గుండెల్లో […]
ఈ ఒక్క నియోజకవర్గం కోసమే..బాబు మదిలో మూడు ఆప్షన్లు..!
లోకేష్ తన రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు చక్కటి ప్లానింగ్తో వెళుతున్నారు. లోకేష్ను మంత్రిని చేసేందుకు ఎమ్మెల్సీ చేసి ఆ వెంటనే కేబినెట్లోకి తీసేసుకున్నారు. అన్ని చక్కగా సెట్ అయ్యాయి. ఇక లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనపై వచ్చే విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఈ ఒక్క నియోజకవర్గం కోసమే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. లోకేష్ కోసం ముందుగా చంద్రబాబు కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గాన్ని పరిశీలించారు. ఆ […]
ఆ మరక తొలగించేందుకు జగన్ పాట్లు..! పనిచేస్తాయా?
ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. అన్నట్టుగా జగన్ తనపై పడ్డ క్రిస్టియన్ అనే మచ్చను పోగొట్టుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. అయితే, ఇదంత వర్కవుట్ అయ్యే విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి జగన్ తండ్రి వైఎస్ ఎప్పుడూ తాను క్రిస్టియన్ అని అనిపించుకునేలా ఎక్కడా ప్రయత్నించలేదు. అయితే, జగన్ మాత్రం మెడలో క్రైస్తవ శిలువను ధరించడం, ఆయన తల్లి విజయలక్ష్మి ఏకంగా బైబిల్నే పట్టుకుని ప్రసంగాలు చేయడం, ప్రజల్లోకి వెళ్లడం, ఇక, జగన్ […]
బాబు షాక్తో రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సేవ చేసే భాగ్యం లభించడం అంత వీజీకాదు. టీటీడీ చైర్మన్గా సర్వం సహా అధికారాలను దక్కించుకుని తిరుమలలో పాలన సాగించే అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తుంటారు. వీరిలో ఇటీవల కాలంలో మనకు ప్రముఖంగా కనిపించిన వ్యక్తి గుంటూరుకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు. టీటీడీ చైర్మన్గా ఆయన పనిచేయాలని ఎంతగానో భావించారు. ఇటీవల ఆ పోస్టు ఖాళీ అవడంతో తనను నియమించాలని టీడీపీ అధినేత, సీఎం […]
ఎమ్మెల్యే సీటుపై ఇద్దరు వైసీపీ ఎంపీల కన్ను..!
నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత ఏపీలో విపక్ష వైసీపీ రాజకీయంలో కాస్త దూకుడు తగ్గింది. నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు దూకుడుగా ముందుకు వెళ్లిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ రెండు ఎన్నికల తర్వాత డిఫెన్స్లో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకుంటోన్న వారు సేఫ్ గేమ్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాము ప్రస్తుతం ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గాలు తమకు అనుకూలంగా కావన్న నిర్ణయానికి వస్తే […]