ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం భిన్నమైన రాజకీయాలు కనిపిస్తాయి. దూకుడుగా ఉన్న నాయకులకు ముకుతాడు వేయడంలో పార్టీ అధినేత జగన్ ముందుంటారు. ఆయన ఎవరు చెప్పినా.. వినరు. కానీ, అదేసమయంలో తాను చేయాలని అనుకున్నది చేస్తారు. ఇలానే.. తాజాగా మాజీ అయిన.. నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయంలోనూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. నిజానికి […]
Category: Politics
అమ్మ ఒడిపై అనవసర రాద్ధాంతం…!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. నిజా నికి అన్ని పథకాల కంటే.. కూడా.. మహిళల్లో వైసీపీకి, జగన్కు భారీ ఇమేజ్ను సొంతం చేసిన పథకం కూ డా ఇదే. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థకాన్ని.. వరుసగా రెండు సంవత్సరాలు విజయవం తంగా అమలు చేశారు. ఈ పథకం కింద.. రూ.15000లను బిడ్డలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]
పవన్ `మసాలా` కోసం.. నేతల పాట్లు.. ఏం జరిగిందంటే..!
ఏపీ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన, టీడీపీలు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ పరిణామమే ఏపీలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్న .. గత రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న.. బీజేపీ […]
వైసీపీలో ఇలాంటి నాయకుడు మరొకరు లేరు.. ఒట్టు..!
`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయకుడు మరొకరు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్రజలు. వైఎస్ కుటుంబంతో నడిచి.. జగన్ మాటను నమ్మి.. నట్టేట మునిగిన నాయకు డు.. వైసీపీ హిస్టరీలో ఆయన ఒక్కడే అంటే.. అతిశయోక్తి కూడా కాదని చెబుతున్నారు. ఆయనే చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. కమ్మ సామాజికవ ర్గానికి చెందిన మర్రి.. నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్నారు. తన కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన […]
ఆ బాధ ను భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నా..పవన్ సంచలన వ్యాఖ్యలు
వాట్.. పవన్ కళ్యాణ్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడా..ఎందుకు..? ఎప్పుడు..? అనే ప్రశన్లు ఇప్పుడు అందరు అడుగుతున్నారు. దానికి కారణం లేకపోనూలేదు. పంటలు సరిగా పండలేక..అర్ధిక ఇబ్బందులుతో విసిగిపోయి..ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొంత మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ తన వంతు సహాయంగా ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన రైతు కుటుంబాలకు కొంత ఊరట కలిగించారు. దీంతో మరోసారి పవన్ తనకు ప్రజల పట్ల ఉండే ప్రేమను చూపించిన్నట్లైంది. ప్రజలకు సేవా చేయాలంటే […]
బాలినేనికి ‘ కరణం ‘ గుదిబండ అయ్యారా… వైసీపీలో ఇదే హాట్ టాపిక్..!
తాజాగా జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు సీటు గ్యారెంటీగా ఉంటుందని ఆశించిన ఒంగోలు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బెర్త్ దక్కలేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. అలిగారు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఎక్కడా ఫలితం లభించలేదు. దీనికి కారణం ఏంటి ? అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కొందరు అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తేనన్న ప్రచారం […]
రోజమ్మ ఓకే..మరీ నీ సంగతేంటి పవను..?
ప్రస్తుతం ఏపీలో సినీ పాలిటిక్స్ మహా రంజు మీద ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ-వైసీపీ ల మధ్య పరిస్ధితులు ఎలా ఉన్నయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉప్పు-నిప్పు లా చిట్ పట్ మంటూ ఉండేవి..ఇప్పుడు మధ్యలోకి పవన్ ఎంట్రీ ఇవ్వడంతో టోటల్ సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ నాయకులు శత్రువులను పంచుకుంటూ..టీం A జనసేన వైపు మళ్ళీ దండ యాత్ర చేస్తుంటే.. టీం B మాత్రం చంద్రబాబు ని ఇంకా డౌన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు […]
జగన్ జబర్దస్త్ ప్లాన్.. రోజమ్మ బుక్కైపోయారే..!!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ , వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆమె రాజకీయ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నా..సినీ ఫ్యాన్స్ మాత్రం డిస్సపాయింట్ అయ్యారు. మనకు తెలిసిందే రోజా ఓ పక్క బుల్లితెర పై పలు షోలకు జడ్జీ గా వ్యవహరిస్తూనే ,.. మరో వైపు సినిమాలు..ఇంకో వైపు రాజకీయాలు మ్యానేజ్ చేస్తూ.. కెరీర్ ని ముందుకు కొనసాగిస్తూ వచ్చింది. కాగా, ఆమె ఎప్పటినుండి వేయి కళ్లతో వేచి చూసిన […]
జగన్ కొత్త కేబినెట్.. వీళ్లకు మామూలు షాక్ కాదుగా…!
తాజాగా మంత్రి వర్గ కూర్పులో నెల్లూరు జిల్లాకు అన్యాయం జరిగిందా? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన.. నెల్లూరు జిల్లాపై వైసీపీ అధినేత జగన్కు ప్రేమతగ్గిందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత కేబినెట్లో ఇద్దరికి ఇక్కడ నుంచి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మంత్రులుగా వ్యవహరించారు. మంత్రి గౌతంరెడ్డి మరణించారు. ఇప్పుడు జరిగిన కొత్త కూర్పులో అనిల్ను తొలగించారు. మరి వీరి స్థానంలో కేవలం ఒకే ఒక్కరికి అవకాశం ఇచ్చారు. […]