నగరి పోరు: రోజాకు రిస్క్ ఎక్కువేనా?  

రాజకీయాల్లో విజయాలు ఈజీగా రావు..రాజకీయంగా ఎంతో కష్టపడి..ప్రజల మద్ధతు పెంచుకుంటూనే విజయాలు దక్కుతాయి. అయితే మొదట ఎమ్మెల్యేగా పరాజయం పాలైన రోజా..ఇప్పుడు మంత్రిగా ఎదిగే వరకు కష్టపడ్డారు. టీడీపీలో ఉండగా వరుసగా రెండు సార్లు ఓడిపోయారు..2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత వైసీపీలోకి వచ్చాక ఆమెకు అన్నీ కలిసొచ్చాయి..అలాగే వరుసగా ఓడిపోతున్న సానుభూతికి ఆమెకు ప్లస్ అయింది…అందుకే 2014లో తొలిసారి నగరి బరిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అదే ఊపుతో 2019 ఎన్నికల్లో […]

2024పై జ‌గ‌న్ స‌రికొత్త ఫార్ములా.. అధిరిపోయే ట్విస్టు..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో.. నాయ‌కుల‌కే తెలియాలి. ముఖ్యంగా.. వైసీపీ వంటి బ‌ల మైన ప్ర‌జాభిమానం.. భారీ సంఖ్య‌లో సీట్లు ఉన్న పార్టీ మ‌ళ్లీ ఆ ప్ర‌భావం నిలుపుకునేలా.. ప్ర‌జ‌ల నుంచి అంత‌కుమించిన మ‌ద్ద‌తు తెచ్చుకునేలా.. ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్ర‌మంలోనే వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు రెండేళ్ల ముందునుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఏదో.. ఆషామాషీగా జ‌రిపించేసి.. మ‌మ అని అనుకునేందుకు జ‌గ‌న్ అయితే […]

2004లో విజయ‌వాడ సెంట్రల్ విన్న‌ర్ ఎవ‌రు… గ్రౌండ్ రిపోర్ట్ ఇదే…!

రాజ‌కీయంగా కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడలో రాజ‌కీయాలు పెద్ద ఎత్తున మారుతున్నాయి. ముఖ్యంగా.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు మ‌రింత హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక ల్లో మ‌ళ్లీ వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకే ఇస్తార‌ని ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోయినా.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌క‌పోయినా.. బ్రాహ్మ‌ణ కోటాలో టికెట్‌ను ఆయ‌న‌కే ఇస్తార‌ని.. అంటున్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున‌.. మ‌ళ్లీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా రెడీ […]

త‌ప్పొక‌రిది.. శిక్ష మ‌రొక‌రికి… వైసీపీలో ర‌గులుతోందిగా…!

వైసీపీ నాయ‌కులు.. ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్ర‌హంతో ర‌గ‌లిపోతున్నారు. త‌ప్పొక‌రిది అయితే.. శిక్ష మాకు ప‌డుతోంది! అని వారు తీవ్ర‌స్తాయిలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్లు ఇస్తారు? ఎవ‌రికి ఇవ్వ‌రు అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ప్ర‌జల్లో ఉండేవారికిమాత్ర‌మే టికెట్లు ఇస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఉన్న‌వారికే ఇస్తామ‌న్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీ […]

మ‌హిళా మంత్రికి క్లాస్‌.. వైసీపీలో హాట్ టాపిక్‌…!

ఏపీలో న‌లుగురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరిలోనూ ఒక‌రు ఎస్సీ, ఇద్ద‌రు బీసీ, ఒక‌రు ఓసీ అనే విష యం తెలిసిందే. ఇక‌, వీరి ప‌నితీరు చూస్తే.. ఎవ‌రికి వారు ..ఫైర్‌బ్రాండ్స్‌గానే గుర్తింపు పొందారు. అయితే.. మంత్రులుగా ప‌ద‌వులు చేప‌ట్టాక‌..ఈ న‌లుగురు మంత్రుల్లో ఇద్ద‌రు వివాదాల‌కు చేరువ‌య్యారు. ఏకంగా.. తన ప‌ర్య‌ట‌న‌లో ట్రాఫిక్ ఆపు చేయ‌డంతో ఒక చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న‌తో మంత్రి ఉషా శ్రీచ‌ర‌ణ్ వివాదానికి సెంట్రిక్ అయ్యారు. మ‌రో మంత్రి తానేటి వ‌నిత‌.. […]

నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!

రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌కీయంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయ‌డం .. వంటి అంశంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొర‌డా ఒక‌టి ఝ‌ళిపించింది. వాస్త‌వానికి.. అప్పులు చేయ‌ని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్రాతిప‌దిక‌న […]

ఏపీపై మోడీకి ఎంత అక్క‌సు ఉందంటే… ప‌చ్చి నిజాలు ఇవే…!

అప్పుల‌పై కుప్పిగంతులు.. జ‌నం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోష‌ల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. క‌నిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయ‌ని.. రుణ ప‌రిమితులు కూడా దాటిపోయాయ‌ని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధ‌తిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల ప‌రిస్థితి కూడా మ‌రో శ్రీలంక‌లా మారుతుంద‌ని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.   ఈ ప్ర‌క‌ట‌న‌, […]

సేమ్ టు సేమ్‌.. ప‌వ‌న్ అదే పొలిటిక‌ల్‌ పాఠం..!

సేమ్ టు సేమ్‌.. డైలాగులు మాత్ర‌మే మారాయి. విష‌యం మాత్రం అదే! అదే.. ప‌వ‌న్ ప్రసంగం. ఆయ‌న తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే.. ఎక్క‌డో ఎవ‌రో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్య‌లే గుర్తుకు వ‌చ్చేలా ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అధికారం ఇవ్వాల‌ని.. ప‌వ‌న్ కొన్నాళ్లుగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీపై తీవ్ర […]

అడ్డంగా బుక్ అయిపోయిన ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే…!

ఒక నాయ‌కుడు ఎంత వ‌ర‌కు ఉండాలో .. అంత వ‌ర‌కు ఉంటే .. ఎలాంటి స‌మ‌స్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే స‌మ‌స్య‌. అంతా తానే అయిన‌ట్టు.. అధిష్టానం ద‌గ్గ‌ర త‌న‌కు ప‌లుకుబడి ఉన్న‌ట్టు.. నాయ‌కులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా ప‌రిస్థితి మారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఆయ‌న పేరు ఎత్తితేనే మండిప‌డుతున్నారు. […]