ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తరఫున గెలిచి రెబల్ గా మారిని రఘురామ కృష్ణం రాజు గురించి రాజకీయాలు గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సర్కారు పై ఓ...
వైసీపీ మంత్రి అయిన కొడాలి నానికి నటుడు, వ్యాపారవేత్త, నందమూరి వారసుడు అయిన చైతన్య కృష్ణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నాని...
ప్రస్తతం తెలంగాణలో ఉన్న లాక్డౌన్ నిబంధలు రేపటితో ముగుస్తుండటంతో కేసీఆర్ అధ్కక్షతన భేటీ అయిన కేబినెట్ ఈరోజు లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. కేబినెట్కు హాజరైన వారిటో ఎక్కువ మంది మంత్రులు లాక్డౌన్...
ప్రస్తుతం తెలంగాణలో కరోనాను దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపటితో ముగుస్తుండటంతో కేసీఆర్ అధ్కక్షతన భేటీ అయిన కేబినెట్ లాక్డౌన్ నిబందనలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది....
సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడిన కరోనా వైరస్.. గత కొద్ది రోజులుగా నెమ్మదిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గుతుండడంతో.. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ను ఎత్తివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్డౌన్ను ఎత్తివేసే...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ కర్ప్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఏపీ...
రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదైంది. కరోనా రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు...
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే...
రాష్ట్రంలో మే 5వ తేది నుంచి విధించిన కర్ఫ్యూ ద్వారా ఆ వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాజాగా జరిగిన సదస్సులో కొవిడ్, అర్బన్ క్లినిక్స్,...
మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మరియు ఆయన బృందం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇటీవలె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల.....
తెలంగాణలో ఇప్పుడు కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ఈ సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసులు వచ్చే నెలలో...