సీటుపై ఆలీ ఆశ..జగన్ క్లారిటీ ఇస్తారా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చెప్పి సినీ నటుడు ఆలీ ఆశపడుతున్నారు. జగన్ ఏదొక సీటు ఇవ్వకపోతారా అని చూస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనే తపన కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పోటీలో ఆలీకి సీటు దక్కడం, సీటు దక్కిన గెలవడం అంత ఈజీనా అంటే చెప్పడం కష్టమే. మొదట పార్టీలో సీటు దక్కడం కష్టమైన పని. కానీ జగన్ అనుకుంటే సీటు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే ఆలీ..కొన్ని సీట్లపై ఆశలు పెట్టుకున్నారని తెలిసింది. […]

కన్నాకు టీడీపీలో కీ రోల్..బాబు రెడీగానే ఉన్నారా?

తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు కీ రోల్ ఇవ్వనున్నారా? అంటే పార్టీలో చేరితే కన్నాకు ముఖ్యమైన రోల్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలని కన్నాకు అప్పగించేలా ఉన్నారు. ఇటీవలే బి‌జే‌పికి రాజీనామా చేసిన కన్నా..23వ తేదీన టి‌డి‌పిలో చేరడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పి కండువా కప్పుకొనున్నారు. ఇక టి‌డి‌పిలో చేరాక కన్నాది ఎలాంటి పాత్ర ఉంటుందనేది కీలకంగా మారింది. ఎందుకంటే గుంటూరులో టి‌డి‌పిలో బడా నేతలు చాలామంది […]

గన్నవరం రగడ: టీడీపీకి కొత్త నేత?

కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ..చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా ఎలా తిడుతున్నారో తెలిసిందే. అటు టి‌డి‌పి నేతలు సైతం వంశీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గన్నవరంకు చెందిన స్థానిక టి‌డి‌పి నేత..వంశీని విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు..టి‌డి‌పి నేత ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి వంశీ అనుచరులపై కేసు నమోదు చేయడానికి వెళ్ళిన […]

కన్నా సీటుపై కన్ఫ్యూజన్..ఆ మూడిటిల్లో టీడీపీకి ప్లస్సే!

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బి‌జే‌పిలో పనిచేసిన ఆయన..ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాలు నేపథ్యంలో కన్నా బి‌జే‌పిని వీడారు. అయితే కన్నా..టి‌డి‌పి లేదా జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జనసేన ఎలాగో బి‌జే‌పితో పొత్తులో ఉంది. దీని వల్ల జనసేనలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అనుచరులు సూచించారు. అలాగే టి‌డి‌పిలో చేరాలని చెప్పారు. పైగా గుంటూరులో టి‌డి‌పి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కన్నా […]

ఆనం ఫ్యామిలీ ఎఫెక్ట్..ఆ సీట్లు టీడీపీకి దక్కేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ఆనం ఫ్యామిలీ నెల్లూరు రాజకీయాలని శాసిస్తోంది. మొదట టి‌డి‌పిలో ఆ తర్వాత కాంగ్రెస్ లో మళ్ళీ టి‌డి‌పిలోకి, ఇప్పుడు వైసీపీలో ఉంది. కానీ వైసీపీకి దూరమవుతున్న విషయం తెల్సిందే. ఆనం ఫ్యామిలీలో సీనియర్ గా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీకి దూరమైన […]

జ‌గ‌న్ కొత్త ప్లాన్‌తో చంద్ర‌బాబు వాష్ అవుట్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి బీసీ జ‌పం చేశారు. మంత్రివ‌ర్గంలోనూ.. త‌ర్వాత‌.. స్థానిక సంస్థ‌ల్లోనూ.. ఆయ‌న బీసీల‌కు పెద్ద ఎత్తున అవ‌కాశాలు క‌ల్పించారు. మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు కూడా స్థానం ఇచ్చారు.ఇక‌, జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ.. బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి జ‌గ‌న్ బీసీ జ‌పం చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో.. బీసీల‌కు ఎక్కువ‌గా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు […]

మర్రికి ఎమ్మెల్సీ..ఆ మాట కూడా నిలబెట్టుకుంటారా?

మొత్తానికి మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఎప్పటినుంచో ఆయన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. గత ఎన్నికల్లోనే జగన్..మర్రికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు. 2004లో కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 200 ఓట్ల తేడాతో గెలిచిన మర్రి..తర్వాత […]

గన్నవరం రచ్చ..వంశీ టార్గెట్ అదేనా..టీడీపీ హైలైట్!

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టార్గెట్ గా వైసీపీ దాడులు చేసింది..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని స్థానిక టి‌డి‌పి నేత విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు టి‌డి‌పి నేత ఇంటిపై, టి‌డి‌పి ఆఫీసుపై దాడికి దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నకు ఎమ్మెల్యే అనుచరుడొకరు ఫోన్‌ చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న ఇంటికెళ్ళి వంశీ అనుచరులు దాడి చేశారు. ఇక దీనిపై ఫిర్యాదు చేసేందుకు టి‌డి‌పి శ్రేణులు పోలీసు స్టేషన్‌కు వెళ్ళాయి. […]

ఎమ్మెల్సీల్లో బీసీ మంత్రం..ఓట్లు రాలుతాయా?

ఒకప్పుడు బీసీ వర్గాలు టీడీపీకి అండగా ఉన్న విషయం తెలిసిందే. అసలు బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీలు అనే పరిస్తితి ఉండేది. అలా బీసీలు మెజారిటీ సంఖ్యలో టి‌డి‌పికి ఓటు వేశారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారింది. చంద్రబాబు కాపు రిజర్వేషన్ల పేరుతో కాపుల వైపు మొగ్గు చూపడంతో..టీడీపీకి బీసీలు దూరం జరిగారు. ఇటు జగన్‌కు సపోర్ట్ గా నిలిచారు. మెజారిటీ బీసీలు వైసీపీకి ఓటు వేశారు. అప్పటినుంచి బి‌సిలని ఆకర్షించాలనే జగన్ ప్లాన్ ఉంటుంది. […]