జనసేన దెబ్బకు టీడీపీకి డ్యామేజ్..ఆ జిల్లాల్లోనే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన గాని కలిసి పోటీ చేయకపోతే అటు టి‌డి‌పి నష్టపోతుంది..ఇటు జనసేన కూడా నష్టపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సర్వేలో అదే తేలిందని చెప్పవచ్చు. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే పుత్రి మెజారిటీతో అధికారంలోకి రావాలంటే జనసేన సపోర్ట్ కావాల్సిందే. అటు జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవాలన్న టి‌డి‌పి మద్ధతు ఉండాల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి లేకపోతే వైసీపీకి అడ్వాంటేజ్. ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అదే తేలింది. […]

 వైసీపీలోకి జేసీ బ్రదర్స్..బైరెడ్డి రాజకీయం.!

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం కాస్త సైలెంట్ గానే ఉన్నా..వైసీపీలో పదవులు వచ్చాక వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఎలాంటి నాయకుడుపైన అయినా విరుచుకుపడటం చేస్తున్నారు. చంద్రబాబు-లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బైరెడ్డి..తాడిపత్రికి వెళ్ళి అక్కడ జే‌సి బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. పైగా వారు వైసీపీలోకి రావాలని చూస్తున్నారని, కానీ తాము రానివ్వమని అంటున్నారు. జేసీ బ్రదర్స్, […]

ఫేక్ ఓట్ల పంచాయితీ..వైసీపీ ఎత్తులు.!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఈ దొంగ ఓట్ల అంశం వచ్చేది..కానీ ఇప్పుడు ప్రటోచోట దొంగ ఓట్ల అంశం వస్తూనే ఉంది. ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా అధికార వైసీపీ ఈ పనికి పాల్పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అధికార బలం, ప్రలోభాలకు గురి చేస్తుందని, అయినా సరే గెలవమనే నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారని టి‌డి‌పి-కమ్యూనిస్టులు […]

అరెస్టుల పర్వం..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలని అరెస్టుల పర్వం షేక్ చేస్తుంది. ఇంతకాలం ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ అధికార పార్టీలు రాజకీయం చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..అధికార పార్టీ నేతలే ఇప్పుడు అనూహ్యంగా కేసుల్లో ఇరుక్కున్న పరిస్తితి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కీలక నేతలు అరెస్టు అవుతారనే ప్రచారం సంచలనంగా మారింది. తెలంగాణలో సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత..ఇటు ఏపీలో సి‌ఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ప్రచారం […]

ఆ స్థానాల్లో గెలుపు మరిచిపోతున్న టీడీపీ!

గతంలో తెలుగుదేశం పార్టీ మంచి విజయాలు సాధించిన నియోజకవర్గాల్లో ఇప్పుడు విజయం సాధించాలంటే గగనం అయిపోతుంది. అసలు టి‌డి‌పి గెలుపుకు దూరమైపోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు స్థానాల్లో టి‌డి‌పి ఒకప్పుడు మంచి విజయాలే అందుకుంది. కానీ ఇప్పుడు గెలవడం కష్టమైపోతుంది. జిల్లాలో గుడివాడ, పామర్రు, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. గత ఎన్నికల్లో 16 స్థానాల్లో 14 స్థానాల్లో ఓడింది..అయినా గాని మళ్ళీ కొన్ని స్థానాల్లో టి‌డి‌పి పుంజుకుంటుంది. […]

 టీడీపీతో పొత్తుపై పవన్ డౌట్..క్లారిటీ అక్కడే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఉండే ఛాన్స్ ఉంది..లేకపోయినా ఆశ్చర్యం లేదన్నట్లు పరిస్తితి ఉంది. దీని బట్టి చూస్తే పొత్తు విషయం లో కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం జనసేన-బి‌జే‌పి పొత్తులో ఉన్నాయి. పేరుకు పొత్తులో ఉన్నాయి గాని కలిసి పనిచేయడం లేదు. అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదని బి‌జే‌పి అంటుంది. ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తు వేస్ట్ అని భావిస్తుంది. ఇక జనసేనతో కలవడానికి టి‌డి‌పి రెడీగానే ఉంది. […]

 టీడీపీలోకి కీలక నేత..మదనపల్లెలో పసుపు జెండా ఎగరనుందా?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ఇప్పుడుప్పుడే బలపడుతుంది. పేరుకు టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికి ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. పూర్తిగా జిల్లాలో వైసీపీ డామినేషన్ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టి‌డి‌పి పుంజుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అటు నారా లోకేశ్ పాదయాత్ర వల్ల కూడా జిల్లాలో పార్టీకి ఊపు వస్తుంది. జిల్లాలో గత మూడు ఎన్నికల నుంచి గెలవని […]

కవితతో కేసీఆర్ పోలిటికల్ గేమ్..వ్యూహం మార్చేస్తారా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అందులో కీలకంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇక ఈ స్కామ్ లో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారని, ఆమె పేరు ఈడీ రిపోర్టులో […]

మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్‌గా వసంత.!

మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు […]