ప‌వ‌న్ బాధితుల బాధ‌లు చూడండి

ప్ర‌ముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పు చేసిన వారిని నిల‌దీసేందుకు…వారిని ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని ప‌దే ప‌దే చెపుతుంటాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఏపీలో ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న బాధితుల ప‌క్షాన పోరాడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య‌ల‌తో అయితే బాధ‌ప‌డుతున్నారో ? అక్క‌డ‌కు వెళ్లి వారి ప‌క్షాన తాను పోరాటం చేస్తాన‌ని..ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని…వారికి అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది..ఇప్పుడు ప‌వ‌న్ సినిమా వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని..ఈ […]

నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖ‌రారు..!

ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌కు ర‌స‌వ‌త్త‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. 2014లో సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిల‌ప్రియ ఏక‌గ్రీవంగా గెల‌వ‌గా, కృష్ణా జిల్లా నందిగామ‌లో మృతిచెందిన తంగిరాల ప్ర‌భాక‌ర్‌రావు కుమార్తె సౌమ్య విజ‌యం సాధించారు. ఇక తిరుప‌తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంక‌ట‌ర‌మ‌ణ మృతి చెందగా అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న భార్య సుగుణ‌మ్మ ల‌క్ష […]

ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!

ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్ర‌వారం పోలింగ్ జ‌రుగుతోంది. స్థానిక సంస్థ‌ల కోటాలో మొత్తం 9 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా అందులో 6 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బ‌లం ఉన్న జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌తో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు తీవ్ర ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ త‌న సొంత బాబాయ్ […]

2019లో మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్‌

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు, యూపీలో బీజేపీ ఘ‌న‌విజ‌యం చూశాక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి. ఫ్యూచ‌ర్‌లో అస్స‌లు ప్రాంతీయ పార్టీల మీద ఆధార‌ప‌డ‌కుండా నార్త్ టు సౌత్ వ‌ర‌కు తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటోన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రాంతీయ పార్టీల‌ను చాలా వ్యూహాత్మ‌కంగా అణ‌గ‌దొక్కేస్తున్నారు. ఓ ప‌క్క కాంగ్రెస్ దానంత‌ట అదే […]

టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్‌..!

ఏపీలో అధికార టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇటీవ‌లే కాస్త బ్రేక్ ప‌డింది. రెండు విడ‌త‌లుగా జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు 21 మంది విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్సీలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో పేజ్ త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. మూడో విడ‌త స్టార్టింగ్‌లోనే విప‌క్ష వైసీపీకి చెందిన ఇద్ద‌రు […]

ఆర్‌కె.న‌గ‌ర్ బ‌రిలో మ‌హామ‌హులు…ర‌స‌వ‌త్త‌రంగా బై ఎల‌క్ష‌న్‌

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక కోసం అధికార‌, ప్ర‌తిప‌క్షంతో పాటు బీజేపీ నుంచి మ‌హామ‌హులు రంగంలో ఉండ‌నున్నారు. దీంతో గెలుపోట‌ముల‌పై ఎవ్వ‌రూ అంచ‌నాల‌కు రాలేక‌పోతున్నారు. అధికార అన్నాడీఎంకే నుంచి పార్టీని తెర‌వెన‌క ఉండి అంతా న‌డిపిస్తోన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన […]

తెలంగాణలో జనసేన టైం స్టార్ట్ అయ్యిందా!

సినీన‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ ఇటీవ‌లే మూడో వార్షికోత్స‌వం జ‌రుపుకుంది. ప్ర‌శ్నిస్తాన‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఈ రెండు పార్టీల‌ను ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు వివిధ అంశాల‌పై నిల‌దీస్తూ జ‌న‌సేన స్వ‌తంత్య్ర‌త‌ను చాటుతున్నాడు. ఈ క్ర‌మంలోనే పార్టీ పెట్టి మూడు సంవ‌త్స‌రాలు కంప్లీట్ అయిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప‌లు కీల‌క అంశాల‌పై క్లారిటీ ఇచ్చేశాడు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు రాష్ట్రాల్లో […]

ఏపీ బీజేపీ నేత‌ల దూకుడుకు బాబు క‌ళ్లెం

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. ఏపీ రాజ‌కీయ చిత్రంలో అనేక మార్పులు జ‌రిగే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎవ‌రు ఎవ‌రికి మిత్రులు అవుతారో.. మరెవ‌రు శ‌త్రువుల‌వుతారో కొద్ది రోజుల్లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విష‌యంలో టీడీపీ నాయ‌కులు, టీడీపీతో వ్య‌వ‌హ‌రించే విష‌యంలో బీజేపీ నాయ‌కుల్లోనూ కొంత మార్పు వ‌చ్చిన‌ట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్త‌రించాల‌ని బీజేపీ నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. విస్త‌ర‌ణ‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని పార్టీ పెద్ద‌ల‌కు చెబుతున్నారు. ఇదే […]

కాంగ్రెస్ నాయ‌కులకు కేసీఆర్ ఝ‌ల‌క్‌

త‌న‌పై కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌డ్జెట్ రూపంలో స‌మాధాన‌మిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్! త‌న వ్యూహాల‌కు తిరుగులేద‌ని, త‌న‌తో పెట్టుకుంటే ఎవ‌రైనా చిత్తు కావాల్సిందేన‌ని మ‌రోసారి రుజువుచేశారు. అంతేగాక కాంగ్రెస్‌ను మ‌ళ్లీ మాట్లాడ‌కుండా చేశారు. దీంతో ఆ పార్టీ నేత‌లు సందిగ్ధ స్థితిలో ప‌డిపోయారు! ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాలపై ప‌ట్టు సాధించిన కేసీఆర్‌.. ఇప్పుడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో బీసీల‌కే పెద్ద పీటే వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. చెక్ చెప్పారు. […]