ప్రస్తుతం డ్రగ్స్ ఇష్యూ టాలీవుడ్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది ప్రముఖులకు ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. ఈ విచారణ పరంపరలో బుధవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను, గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యాం కె.నాయుడును విచారించిన అధికారులు శుక్రవారం సుబ్బరాజును విచారిస్తున్నారు. ఇక తొలి రెండు రోజులు విచారణ తర్వాత సిట్ అధికారులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయట. పూరీ, శ్యాం కె నాయుడును సిట్ అధికారులు […]
Category: Latest News
బీజేపీని నమ్మని బాబు… జనసేన వైపు చూపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశలు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? మధ్యలోనే కట్ అవుతుందా ? చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]
వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్ చావో రేవో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా నార్త్కు చెందిన ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించారు. పీకే కూడా ఏపీలో తన వర్క్ స్టార్ట్ చేసేశాడు. పీకే బృందాలు ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అమరావతిలో జరిగిన ప్లీనరీలో జగన్ నవరత్నాల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్రకటించేశాడు. జగన్ 2019 ఆపరేషన్ పేరుతో గెలుపు కోసం ఇంత […]
డ్రగ్స్ కేసు కూడా ఆ కేసులా మిగిలి పోతుందా?
మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ను దాదాపు 11 గంటలకు పైగా హైదరాబాద్ సిట్ అధికారులు విచారించడం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ప్రస్తుతానికి 12 మంది పేర్లనే సిట్ బృందం బయటపెట్టినా.. దీని వెనుక చాలా మంది పెద్ద తలకాయలే ఉన్నట్టు తెలుస్తోంది. నిప్పలేందే పొగరాదన్నట్టు.. కేవలం 12 మందితోనే భాగ్యనగరంలో మాదక ద్రవ్యాల వ్యవహారం సాగుతోందని చెప్పలేం. ఈ క్రమంలోనే ప్రభుత్వం పాత్ర కీలకంగా […]
అక్కడ టీడీపీని అందరూ గాలికొదిలేశారా..!
కింజరాపు ఎర్రన్నాయుడు. పరిచయం అక్కర్లేని వ్యక్తి. ప్రస్తుతం దివంగతులైనప్పటికీ.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టు.. ఆయన పేరు తెలియనివారు లేదు. ఎన్టీఆర్ తో మొదలు పెట్టిన రాజకీయ ప్రస్థానం.. తర్వాత చంద్రబాబు హయాంలోనూ అప్రతిహతంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోటగా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాక.. ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్నాయుడిని కూడా ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఇక, […]
కాంగ్రెస్ గూడు ఖాళీ.. వైసీపీలోకి మాజీ మంత్రి
ఏపీలో ఎలాగైనా సరే మళ్లీ అస్థిత్వం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో సాకారమయ్యేలా లేవు. విభజన తాలూకు ఆగ్రహం ఇంకా ప్రజల్లో కనిపిస్తూనే ఉంది. దీంతో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ పార్టీలోని సీనియర్ నేతలు ఒక్కక్కరుగా జెండాలు మార్చేసి.. తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కడపకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జెండా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. […]
ముద్రగడ దీక్ష.. చినరాజప్ప విందు.. డిఫరెంట్ స్టోరీ!
రాజకీయాల్లో ఒక్కొక్క సారి జరిగే.. సిల్లీ ఘటనలు భలే సరదాగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం విషయంలో జరిగింది. కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే ఏకైక అజెండాతో అధికార పక్షానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు ముద్రగడ. నిరాహార దీక్షలు, ఆత్మహత్యా హెచ్చరికలు వంటివి ఆయన ప్రధాన ఆయుధాలు. గతంలోఆయన భార్యా సమేతంగా చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఇక, దీనికి ప్రభుత్వం నుంచి కౌంటర్ తీవ్రంగానే ఉంటోంది. ముద్రగడకు అనుమతి లేదని, కాపులకు ఆయన […]
డ్రగ్స్ ముఠాలో కేటీఆర్ ఫ్రెండ్స్… సంచలన ఆరోపణ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంగా మరోసారి రెచ్చిపోయారు. మొన్నామధ్య కూడా కేటీఆర్ కేంద్రంగా అనేక ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు మరింతగా తీవ్రమైన విమర్శలు చేయడం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణ డ్రగ్స్ వ్యవహారంలో సాక్షాత్తూ సీఎం కుమారుడు , మంత్రి కేటీఆర్కు(టీఆర్ ఎస్ వారసుడు అని దిగ్విజయ్ పేర్కొనడం గమనార్హం) అత్యంత సన్నిహితులు ఉన్నారని డిగ్గీరాజా పేర్కొన్నారు. అంతేకాదు, ప్రస్తుతం […]
నంద్యాల ఎలక్షన్ బడ్జెట్ అన్ని కోట్లా!
ఎన్నికలు వస్తే చాలు ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు సామబేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధారణ ఎన్నిక అయినా, సర్పంచ్ ఎన్నిక అయినా.. ధన ప్రవాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండదు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి! గెలుపు కోసం అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పోటీపోటీగా తలపడుతున్న నేపథ్యం లో.. ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు ఎంతవుతుందనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నోట్ల కట్టలకు రెక్కలు వచ్చే అవకాశాలు స్పష్టంగా […]