సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరుగుతున్నా ఇంకా సామాజిక రుగ్మతలు మాత్రం తొలగడం లేదు. ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. స్త్రీ,పురుషుల లింగ నిర్ణయంలో మహిళల పాత్ర ఏమీ లేదని శాస్త్ర విజ్ఞానం రుజువు చేస్తున్నా కొందరు ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆ సాకుతో అతివలను మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తనకు మగపిల్లాడిని కనివ్వలేదని ఆక్రోశంతో భార్యపై యాసిడ్ పోసి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు ఓ భర్త. ఈ సంఘటన […]
Category: Latest News
దారుణం..పసిబిడ్డను కడతేర్చిన తల్లి..ఎందుకో తెలిస్తే షాకే!
ఆరు నెలలు ఉన్న పసి బిడ్డను కన్న తల్లే కడతేర్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మూఢ నమ్మకాలే ఈ విషాద ఘటన కారణం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతికి, తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే ఈ దంపుతలకు కుమార్తె పుట్టింది. అయితే ఎప్పుడూ యూట్యూబ్లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గడిపే భారతికి.. […]
కాజల్ అలా చేస్తుందని ఊహించలేదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కాజల్ ఇటీవలె.. ప్రియసఖుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈమె నటిస్తున్న తాజా చిత్రాల్లో `ఘోస్టి` ఒకటి. ఎస్.కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ విడుదల కానుంది. కాజల్ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో […]
బాలయ్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్` డైరెక్టర్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..మే నెలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా `క్రాక్` చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే […]
కృతి శెట్టికి బంపర్ ఆఫర్..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్?!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్లో మార్మోగిపోతుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మరియు రామ్ సరసన […]
మళ్లీ చిరు కోసం అలాంటి కథే రెడీ చేస్తున్న బాబీ..వర్కోట్ అయ్యేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకముందే.. మరిన్ని ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టారు చిరు. అందులో యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కూడా ఒకటి. వీరి కాంబో తెరకెక్కబోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్, రవి శంకర్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. గతంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్లో వచ్చిన […]
రాజ్యాంగానికి అవమానం.. వరంగల్ ‘కుడా’కు న్యాయవాది తాఖీదులు
ఇటీవల నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ‘భారత రాజ్యాంగం’ నిర్మాణం పై చిత్రించిన ‘ప్రవేశిక’లో పలు కీలక పదాలను విస్మరించి రాజ్యాంగాన్ని అవమానించారంటూ ‘కుడా’ వైస్-చైర్మన్ కు నగరానికి చెందిన న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ లీగల్ నోటీసు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రవేశిక లోని కీలకమైన ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘మరియు ఇంటెగ్రిటీ’ పదాలు భారత రాజ్యాంగం యొక్క ‘ప్రాథమిక నిర్మాణం’లో భాగమని, వాటిని మార్చగలిగే అధికారం పార్లమెంటుకు కూడా లేదని […]
ఫీజయినా చెల్లించండి.. లేదంటే కిడ్నీల అమ్మకానికి అనుమతివ్వండి..!
పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు. ప్రాణాలను సైతం ఫణంగా పెడతారు. తమ చెమటనే కాదు రక్తాన్ని కూడా ధార పోసేందుకు వెనకాడారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తమ కూతురు ఎంబీబీఎస్ చదువు కొనసాగించడానికి పరీక్ష పీజు కట్టేందుకు డబ్బులు లేకుండా పోయాయని, ఏకంగా తమ అవయవాలను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఆ తల్లిదండ్రులు. అందుకోసం అనుమతి ఇవ్వాలని వారు ఏకంగా అధికారులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తల్లిదండ్రుల దయనీయ పరిస్థితికి అద్దం […]
కేటీఆర్పై హెచ్ఆర్సీలో మహిళ ఫిర్యాదు..! ఎందుకంటే..
ఇటీవల మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనా దృష్టిసారించారు. గులాబీ నేతలతో సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయమే పురపాలక ఎన్నికల నిర్వహణకు నగారా మోగడం గమనార్హం. అదలా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మహిళ ఏకంగా మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం సంతరించుకుంది. ఎన్నికల వేళ ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి […]