సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..ప్రముఖ నిర్మాత బీఏ రాజు మృతి!

క‌రోనా సెకెండ్ వేవ్ వ‌చ్చాక సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి రోజు ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా మ‌రో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటు రావ‌డంతో.. తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. సినీ పీఆర్వోగా చిరపరిచితుడైన బీఏ రాజు దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. భార్య బి.జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగానూ […]

వారికీ కేంద్రం బంపర్ ఆఫర్..!

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కోవిడ్ 19 నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. మార్చి 1 నుంచే ఇది ప్రారంభమైంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ పొందొచ్చు. వ్యాక్సినేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు రూ.5 వేలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. […]

ప్ర‌ముఖ విల‌న్ కు చిరు సహాయం..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు మెగాస్టార్. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పావలా శ్యామల అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలానే రెండు లక్షల రూపాయలు అందజేశారు. ఇటీవల ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలిసి మరో లక్ష సాయం అందజేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి […]

ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ : విష్ణు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ వారు తమ స్నేహ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తన ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులు అతిథిగా ఉన్నారు. వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో పాపారాయుడుతో పెదరాయుడు అదేనండి మోహన్ బాబుతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌తో మోహన్ బాబు […]

త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్‌. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. […]

ఎంపీ రఘురామకృష్ణకు సుప్రీంకోర్టు బెయిల్‌..!?

నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు […]

ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన నెంబ‌ర్ ఏమిటంటే..?

ఎన్టీఆర్ కార్ నెంబర్ 9999గా ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో యంగ్ టైగర్ కూడా స్పందించాడు. తనకు నెంబర్ల విషయంలో సెంటిమెంట్స్ లేవని, అలాంటి అలవాటు కూడా లేవు అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే తనకు 9 అనే అంకె మాత్రం ఇష్టమని చెప్పాడు తారక్. ఇక తన తాతయ్య స్వర్గీయ […]

కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు […]

క్రిష్ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల […]