గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా […]

వారి కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని కట్టిస్త అంటున్న బాలీవుడ్ హీరో..!?

కరోనాతో బాధపడుతున్న జనాలను చూసి అల్లాడి పోయాడు ఆ నటుడు. కొవిడ్‌ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, చాలా మంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి ఉండటం చూసి చలించిపోయాడు. ఈ క్రమంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్‌ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. సామాన్య ప్రజలందరికి వైద్య […]

మనమంతా ఆ విషయంలో విఫలం అయ్యాము అంటున్న టాలీవుడ్ హీరోయిన్..!?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అతి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో యాక్టర్స్ అందరూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ రోజు కూలీలు, సినిమా మీద ఆధారపడి జీవించే సినీ కార్మికుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ వేస్తుంది. నా గుండె బరువెక్కుతోందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భావోద్వేగానికి లోనైయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో షూటింగులు క్యాన్సిల్‌ అయ్యి వాయిదా […]

క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో అన‌సూయ `థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌`!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఏ […]

ఆస్కార్ 2021 అవార్డు గ్రహీతలు వీరే ..!

ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా మొదలైంది. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు జరుగుతోంది. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నో మ్యాడ్‌లాండ్‌ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్‌ను ఆస్కార్‌ అవార్డు వచ్చింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా […]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ ఇంట్లో విషాదం..!

కరోనా కారణంగా గ‌త ఏడాది చాలా మంది మృత్యువాత పడ్డారు.ఇంకొందరు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న చ‌నిపోయారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ తాతగారు సౌంద‌రా పాండియ‌న్ మృతి చెందారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెప్పారు దర్శకుడు అట్లీ. తాత ఎం సౌంద‌రా పాడియ‌న్ చనిపోయారు. మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఇటువంటి క్లిష్ట ప‌రిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియ‌డం లేదు. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. తాత మీరు ఎల్ల‌ప్పుడు నా రోల్ […]

సంచలన నిర్ణయం తీసుకున్న స‌ల్మాన్ బ్యూటీ..!?

చాలా మంది సినీ నటీనటులు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నామ‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక ఇప్పుడు స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ 3 మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు […]

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రానా తమ్ముడు..!?

ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా రాక్సీ అయింది. అతి త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో అభిరామ్ చిత్రం చేయ‌నున్నారు. ప్రముఖ సెన్సిబుల్ దర్శకుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓస్క్రిప్ట్ ని సురేష్‌బాబు ఓకే చేసిన‌ట్లు టాక్. దీంతో త్వ‌ర‌లోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు సురేష్‌బాబు. తేజ డైరెక్ట్ చేసే ఈ చిత్రానికి ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంగీతం అందించ‌నున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌లె […]

చిరంజీవి బ‌ర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య‌`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా దెబ్బ‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌డంతో.. విడుద‌ల‌ను వాయిదా వేశారు. […]