భారత్కు చెందిన పైలెట్ పాక్ కస్టడీలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్.. లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యాడు. మా అధీనంలో ఇండియన్ పైలెట్ ఎవరూ లేడని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ క్లారిటీ ఇచ్చిన షరీఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ ఫేక్ వార్తలేనని క్లారిటీ ఇచ్చాడు. బలుచిస్తాన్లో […]
Author: Editor
ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటివరకు ఆమరులైన భారత సైనికులు వీళ్ళే..!
తాజాగా ఇండియన్ త్రివిధ దళాలు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా పాకిస్తాన్కు ఇప్పటివరకు మనం చూపించింది కేవలం ట్రైలర్ అని.. మళ్ళీ తోక జాడిస్తే అసలు విశ్వరూపం చూపిస్తామంటూ క్లారిటీ ఇచ్చి.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. భారత సైన్యం ఉగ్రస్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా దీనిని చేపట్టామని.. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామని.. కొంతమంది ఉగ్రవాదులు అంతమయ్యారంటూ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక మీడియా సమావేశాలను ఏర్పాటు చేసిన […]
లండన్ లో సందడి చేసిన RRR హీరోస్.. వేదికపై తారక్ కు చెర్రీ సడన్ సర్ప్రైజ్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తారక్, చరణ్ మల్టీసారర్గా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి సంచలనం సృష్టించిన ఐసవంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అందరితోను ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు తలెత్తి చూసే రేంజ్కు సక్సస్ అందుకుంది. ఆస్కార్ అవార్డున సైతం సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ సినిమా […]
రాత్రి కాశ్మీర్ పై పాక్ డ్రోన్స్ ఎటాక్.. కేంద్రం కీలక ప్రకటన..!
ఆపరేషన్ సింధుర్ తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆపాలని.. అమెరికా జోక్యం చేసుకొని మరి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. అయితే.. కాల్పులు విరమణను ధ్రువీకరించిన కొంత సేపటికే.. పాక్ దానిని బ్రేక్ చేసి వక్ర బుద్ధి చూపించింది. శనివారం అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. దానికి దిటుగా భారత […]
పాక్ కు సపోర్ట్ గా సల్మాన్ సెన్సేషనల్ పోస్ట్.. బీజేపీ వార్నింగ్ తో క్షణాల్లో డిలీట్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే పలు కాంట్రవర్సీలతో సతమతమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలను విపరీతమైన ట్రోల్స్ ని ఎదుర్కొన్న సల్మాన్.. వార్తల్లో తెగ వైరల్ గా మారాడు. తాజాగా మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో.. సల్మాన్ ఖాన్ పై విరుచుకుపడుతున్నారు జనం. అతనిపై మండిపడుతూ బండ బూతులు తిడుతున్నారు. తాజాగా.. మరోసారి సల్మాన్ తన వక్రబుద్దిని బయట పెట్టాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం […]
ఆపరేషన్ సింధుర్ ఆగేదే లేదు.. POKను మాకు అప్పగించాల్సిందే.. మోడీ
పహల్గాం దాడితో ఇండియాను రెచ్చగొట్టిన పాక్పై ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకార చర్య ప్రారంభించింది భారత్. ఈ క్రమంలోని 9 ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చేయడంతో.. పాక్ ప్రతిదాడికి దిగింది. భారత సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేయగా.. భారత్ వాటిని సమయస్ఫూర్తితో తిప్పికొట్టింది. గగనతలంలోనే వాటిని మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే భారత్, పాకపై యుద్ధానికి పాల్పడట్.. ఇలా భారత్, పాక్.. నిరంతర దాడుల నేపద్యంలో.. బోర్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా తాజాగా ఈ ఇరు […]
మోడీ ఎమర్జెన్సీ మీటింగ్.. భారత్ ప్లాన్ – B దెబ్బకు పాకిస్తాన్ కు చుక్కలేనా..!
భారత్, పాకిస్తాన్ ఉద్రక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించడం సర్వాత్ర ఆసక్తి నెలకొల్పుతుంది. ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో ఈ భేటీ జరపడం మరింత హైలెట్. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్.. అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళ అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్ కూడా.. ఈ సమావేశంలో పాల్గొన్నాడు. భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద నేపథ్యంలో […]
బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ పోతున్న బాలయ్య.. ఈ జనరేషన్ యూత్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ట్రెండ్కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. హీరోగానే కాదు.. టాక్షోతో హోస్ట్ గాను, మరొ పక్క రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య సినిమాకు రూ.25 కోట్ల మార్కెట్ […]
భారత్ పై పాక్ కాల్పులు విరమణ బ్రేక్ చేయడానికి కారణం అదేనా..?
భారత్, పాక్ పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కాల్పుల.. విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాక్ కాల్పులకు దిగడం వెనుక అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. పాక్ ప్రభుత్వం మాటలు సైన్యం వినడం లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. పాక్ ఆర్మీ తమ పరువును నిలుపుకునేందుకు ప్రభుత్వం మాటను బేకాతరు చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తుందని తెలుస్తోంది. పాకిస్తాన్లో ప్రభుత్వం పై.. ఆర్మీదే ఎప్పుడు పై చేయిగా ఉంటుంది. సైనిక […]