నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, […]
Author: Anvitha
లో నెక్ డ్రెస్లో ప్రగ్యా టెంప్టింగ్ పోజులు.. పట్టపగలే చుక్కలు చూపిస్తుందిగా!
ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో `టిట్టు ఎంబీఏ` అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది. డేగ అనే ద్విభాష చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యాటీకి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం తదితర చిత్రాల్లో నటించింది. కానీ వీటిల్లో కంచె సినిమా మినహా మిగిలినవేవి ప్రగ్యాకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇక […]
చరణ్ తో కియారాను అలా చూసి కుళ్ళుకుంటున్న ఉపాసన.. బాగా ఫీల్ అవుతుందట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాకు రూ. 2 కోట్లు నష్టం.. కారణం అదేనట!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికయింది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ మూవీని ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ సైతం కంప్లీట్ అయింది. […]
`జై బాలయ్య` మాస్ ఆంథమ్ సాంగ్ వచ్చేసింది..ఇక ఫ్యాన్స్కి పూనకాలే!
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `వీర సింహారెడ్డి` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ […]
`ఎన్టీఆర్ 30` బ్యాక్డ్రాప్ లీక్.. తారక్ కొత్త ప్రయోగం ఫలిచేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తారక్ కు ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. నందమూరి కళ్యాణం ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే తమిళ సంగీత […]
ప్రముఖ ఓటీటీకి `వీర సింహారెడ్డి`.. సాలిడ్ ధర పలికిన డిజిటల్ రైట్స్!?
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల […]
రష్మిక నోటి దురుసు.. `పుష్ప 2 `కు భారీ నష్టలు తప్పవా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నోటి దురుసు కారణంగా `పుష్ప 2` చిత్రానికి భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ కన్నడ సోయగం గత కొద్దిరోజుల నుంచి తన మాటలతో కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో పుట్టి కనడాలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తనకు కన్నడ మాట్లాడటం సరిగ్గా రాదంటూ ఇటీవల పేర్కొంది. అలాగే కన్నడలో సంచలన విషయాన్ని నమోదు చేసిన కాంతార సినిమాపై […]
చిక్కుల్లో పడ్డ సమంత.. రూ. 5 కోట్ల పరువు నష్టందావా!
మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్గా ఈ బ్యూటీ `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరిశంకర్, హరీష్ నారాయన్ దర్శకులుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న […]