తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు కీ రోల్ ఇవ్వనున్నారా? అంటే పార్టీలో చేరితే కన్నాకు ముఖ్యమైన రోల్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలని కన్నాకు అప్పగించేలా ఉన్నారు. ఇటీవలే బిజేపికి రాజీనామా చేసిన కన్నా..23వ తేదీన టిడిపిలో చేరడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకొనున్నారు. ఇక టిడిపిలో చేరాక కన్నాది ఎలాంటి పాత్ర ఉంటుందనేది కీలకంగా మారింది. ఎందుకంటే గుంటూరులో టిడిపిలో బడా నేతలు చాలామంది […]
Author: Krishna
గన్నవరం రగడ: టీడీపీకి కొత్త నేత?
కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ..చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా ఎలా తిడుతున్నారో తెలిసిందే. అటు టిడిపి నేతలు సైతం వంశీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గన్నవరంకు చెందిన స్థానిక టిడిపి నేత..వంశీని విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు..టిడిపి నేత ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి వంశీ అనుచరులపై కేసు నమోదు చేయడానికి వెళ్ళిన […]
కన్నా సీటుపై కన్ఫ్యూజన్..ఆ మూడిటిల్లో టీడీపీకి ప్లస్సే!
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బిజేపిలో పనిచేసిన ఆయన..ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాలు నేపథ్యంలో కన్నా బిజేపిని వీడారు. అయితే కన్నా..టిడిపి లేదా జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జనసేన ఎలాగో బిజేపితో పొత్తులో ఉంది. దీని వల్ల జనసేనలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అనుచరులు సూచించారు. అలాగే టిడిపిలో చేరాలని చెప్పారు. పైగా గుంటూరులో టిడిపి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కన్నా […]
ఆనం ఫ్యామిలీ ఎఫెక్ట్..ఆ సీట్లు టీడీపీకి దక్కేనా?
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ఆనం ఫ్యామిలీ నెల్లూరు రాజకీయాలని శాసిస్తోంది. మొదట టిడిపిలో ఆ తర్వాత కాంగ్రెస్ లో మళ్ళీ టిడిపిలోకి, ఇప్పుడు వైసీపీలో ఉంది. కానీ వైసీపీకి దూరమవుతున్న విషయం తెల్సిందే. ఆనం ఫ్యామిలీలో సీనియర్ గా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీకి దూరమైన […]
మర్రికి ఎమ్మెల్సీ..ఆ మాట కూడా నిలబెట్టుకుంటారా?
మొత్తానికి మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఎప్పటినుంచో ఆయన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. గత ఎన్నికల్లోనే జగన్..మర్రికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు. 2004లో కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 200 ఓట్ల తేడాతో గెలిచిన మర్రి..తర్వాత […]
గన్నవరం రచ్చ..వంశీ టార్గెట్ అదేనా..టీడీపీ హైలైట్!
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టార్గెట్ గా వైసీపీ దాడులు చేసింది..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని స్థానిక టిడిపి నేత విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు టిడిపి నేత ఇంటిపై, టిడిపి ఆఫీసుపై దాడికి దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నకు ఎమ్మెల్యే అనుచరుడొకరు ఫోన్ చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న ఇంటికెళ్ళి వంశీ అనుచరులు దాడి చేశారు. ఇక దీనిపై ఫిర్యాదు చేసేందుకు టిడిపి శ్రేణులు పోలీసు స్టేషన్కు వెళ్ళాయి. […]
ఎమ్మెల్సీల్లో బీసీ మంత్రం..ఓట్లు రాలుతాయా?
ఒకప్పుడు బీసీ వర్గాలు టీడీపీకి అండగా ఉన్న విషయం తెలిసిందే. అసలు బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీలు అనే పరిస్తితి ఉండేది. అలా బీసీలు మెజారిటీ సంఖ్యలో టిడిపికి ఓటు వేశారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారింది. చంద్రబాబు కాపు రిజర్వేషన్ల పేరుతో కాపుల వైపు మొగ్గు చూపడంతో..టీడీపీకి బీసీలు దూరం జరిగారు. ఇటు జగన్కు సపోర్ట్ గా నిలిచారు. మెజారిటీ బీసీలు వైసీపీకి ఓటు వేశారు. అప్పటినుంచి బిసిలని ఆకర్షించాలనే జగన్ ప్లాన్ ఉంటుంది. […]
డేంజర్ జోన్లో ఉత్తరాంధ్ర మంత్రులు..ఆ ఇద్దరు సేఫ్?
విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో బలమైన శక్తిగా ఎదగాలని వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ రాజధాని కాన్సెప్ట్ తో ఉత్తరాంధ్రలో వైసీపీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ పరిస్తితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటింది గాని ఈ సారి ఎన్నికల్లో ఇబ్బంది పడక తప్పదని తెలుస్తోంది. ఈ సారి ఉత్తరాంధ్రలో […]
చింతలపూడి సీటు రేసులో యువనేత..ఫిక్స్?
తెలుగుదేశం పార్టీకి ఇంచార్జ్ లేని సీట్లలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి కూడా ఒకటి. ఈ సీటులో ఇంచార్జ్ లేరు. గత ఎన్నికల్లో టిడిపి తరుపున కర్రా రాజారావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో..చింతలపూడి సీటు ఖాళీగా ఉంది. కానీ ఈ సీటు దక్కించుకోవడం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత..మొదట నుంచి చింతలపూడి సీటుపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. అటు మరో నలుగురు […]