గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో ఒకే అంశంపై ఎక్కువ చర్చ నడుస్తోంది…అది కూడా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి సీటు ఇచ్చే విషయం డౌటే అని…ఇప్పటికే జగన్ పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు లేదని చెప్పేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు సిట్టింగులని పక్కన పెట్టేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పక్కన పెడితే…మళ్ళీ నేతల్లో అసంతృప్తి పెరిగి వైసీపీకి ఇబ్బంది అవుతుంది…అందుకే ఇప్పటినుంచే ఏ ఏ […]
Author: Krishna
టీడీపీ-జనసేన కాంబో..ఆ జిల్లా స్వీప్?
టీడీపీ-జనసేన పొత్తు…ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది…రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది..అటు పొత్తుకు రెండు పార్టీలు రెడీగానే ఉన్నాయని హింట్ కూడా ఇచ్చాయి. అయితే పొత్తు గురించి అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. కానీ వైసీపీని అధికారంలో నుంచి దించాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం పొత్తుకు మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా గాని […]
వైసీపీకి టచ్లో అస్మిత్…వ్యూహమే?
రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు మామూలుగా ఉండటం లేదు..ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి తమదైన శైలిలో ఎత్తులు వేసి…ప్రత్యర్ధులని చిత్తు చేయాలని చూస్తున్నారు. అసలు ఏమి లేని విషయాన్ని ఏదో ఉందన్నట్లు క్రియేట్ చేసి ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇలా మైండ్ గేమ్ ఆడటంలో అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని ఆరితేరిపోయాయి. ముఖ్యంగా కొందరు నేతలు పార్టీలు మారిపోతారంటూ…సరికొత్త కథనాలు సృష్టిస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఎవరికి క్లారిటీ లేకుండా పోతుంది. ఇటీవల కొందరు వైసీపీ […]
పొత్తుల ఎత్తులు…క్రియేట్ చేశారా?
గత కొంతకాలం నుంచి మళ్ళీ బీజేపీకి చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, అదిగో ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లిపోతుందని..టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఆజాదీ అమృత్ ఉత్సవాల్లో భాగంగా మోదీ- చంద్రబాబు కలిశారు…అదంతా ఫార్మాలిటీకే తప్ప, రాజకీయం లేదు. కానీ దాన్ని టీడీపీ పెద్దగా చేసి చూసుకుంటుంది. ఇంకా బీజేపీతో పొత్తు ఖాయమని, అటు ఎలాగో జనసేన పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టేస్తామని అంటున్నారు. అయితే ఏపీలో ఒక శాతం […]
నో డౌట్…ఆ సీనియర్ ఎమ్మెల్యే అవుట్?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…అసలే కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు..అందుకే నెక్స్ట్ కూడా అధికారంలోకి రావడం జగన్కు అవసరమే. ఆ దిశగానే జగన్ పనిచేస్తున్నారు కూడా. ఇక నెక్స్ట్ గెలవడానికి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసంతృప్తి వ్యక్తం చేసినా…తిరుగుబాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం సీటు ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. మళ్ళీ […]
అచ్చెన్న ప్రత్యర్ధి మళ్ళీ మారతారా?
ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు…ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న చాలా స్ట్రాంగ్ నాయకుడు…రాష్ట్ర స్థాయిలో పేరున్న నేత…వరుసగా టెక్కలిలో సత్తా చాటుతున్న నేత…ఇలాంటి నేతకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఈజీగా అచ్చెన్నకు ఓడించడం సులువు కాదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలా టీడీపీలో బలంగా ఉన్న నాయకులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. […]
గంజితో చినబాబుకు కష్టమేనా?
రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు…ఏ సమయంలో ఎవరికి ఎంత బలం ఉంటుందో చెప్పలేం. అసలు ఇంకా తిరుగులేదు అనుకునే నేతలు…కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నారా లోకేష్…మళ్ళీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడిపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశం, లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం లాంటి […]
గుంటూరులో ‘ఫ్యాన్స్’ పోరు…ముంచేస్తారా?
అసలే రాజధాని అమరావతి ఎఫెక్ట్ గుంటూరు జిల్లా వైసీపీపై బాగా ఉంది…జగన్ మూడు రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి అమరావతి ఉన్న గుంటూరు జిల్లా ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గాని…ఆ గెలుపు అధికార బలంతోనే అని చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలోచ్చేసరికి గుంటూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లకు గాను వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది…అలాగే టీడీపీ నుంచి […]
కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?
గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]