చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే…ఇక్కడ పూర్తి ఆధిక్యం వైసీపీకే ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంని సైతం గెలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు…జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెడుతున్నారు. మామూలుగా కడప అంటే వైసీపీ అడ్డా…ఇక్కడ టీడీపీ గెలుపు చాలా కష్టమైన విషయం. కానీ ఈ సారి ఎలాగైనా కడపలో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవడం, అలాగే […]
Author: Krishna
నీలి మీడియా: బాబు ఫస్ట్ టైమ్?
మొత్తానికైతే వయసు మీద పడుతున్న కొద్ది…చంద్రబాబు ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. నిత్యం అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే…ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలని సైతం ఫీల్డ్లో యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అలా అని సరిగ్గా పనిచేయకపోతే ఆ నేతలని తప్పించి..వేరే నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేస్తున్నారు. అంటే నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది బాబుకు ఎంత ముఖ్యమో బాగా […]
మారిన బాబు..జగన్ బాటలోనే?
సాధారణంగా చంద్రబాబు…పెద్ద సీనియర్ లీడర్ దగ్గర నుంచి…చిన్న స్థాయి నేత వరకు..అందరినీ ఒకే మాదిరిగా చూస్తూ ఉంటారు..అలాగే ఏమైనా తప్పులు జరిగినా సరే నాయకులని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని ఏమంటే ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి…కాస్త సున్నితంగానే మందలిస్తారు తప్ప..ఎప్పుడు సొంత నేతల మీద ఫైర్ అవ్వరు. కానీ ఇటీవల కాలంలో బాబులో చాలా మార్పు కనిపిస్తోంది…తాను అధికార వైసీపీపై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు…నెక్స్ట్ […]
జేసీ ఫ్యామిలీకి లక్కీ ఛాన్స్!
ఏపీ రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీల్లో జేసీ ఫ్యామిలీ కూడా ఒకటి…రాజకీయంగా పెద్దగా ఓటములు ఎరగని కుటుంబం…మొదట నుంచి జేసీ దివాకర్ రెడ్డి సత్తా చాటుతూ వచ్చారు…తాడిపత్రిలో అదిరిపోయే విజయాలు అందుకున్నారు…అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2014లో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నష్టపోవడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. ఈ క్రమంలోనే జేడీ దివాకర్ రెడ్డి…అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా జేసీ […]
బాపట్లలో సైకిల్కే ఛాన్స్?
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు….వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం కావొచ్చు….అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ పుంజుకోవడం, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీని బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల..కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని దాటి టీడీపీ నేతలు ఆధిక్యంలోకి వస్తున్నారు. అలా టీడీపీ ఆధిక్యంలోకి వస్తున్న స్థానాల్లో బాపట్ల కూడా కనిపిస్తోంది. బాపట్ల అంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలమైన స్థానం…ఎప్పుడో […]
ఆ శ్రీదేవికి కూడా సీటు కష్టమేనా!
ప్రజా మద్ధతు తగ్గిన ఎమ్మెల్యేలకు మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుని, ప్రజా బలం పోగొట్టుకుంటూ వచ్చారు. అలాంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్ధతు పెంచుకోవాలని జగన్ సూచించారు..కానీ కొందరు ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమని తాజాగా తాడికొండ స్థానంలో అదనపు సమన్వయకర్తని నియమించి ఎమ్మెల్యేలకు వార్నింగ్ […]
కంచుకోటలో సైకిల్కు బ్యాడ్ లక్!
తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు..అసలు టీడీపీ ఓడిపోని నియోజకవర్గాల్లో ఇది ఒకటిగా ఉండేది. 1983 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటుతూనే ఉంది. 1999 ఎన్నికల్లోనే ఒకసారి ఓడిపోయింది. 2009లో ఎస్సీ రిజర్వడ్ స్థానంగా మారిన సరే ఇక్కడ టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. కానీ 2019 ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ సీటు […]
టీడీపీ గేమ్..అప్పుడే తేలుతుందా?
మొత్తానికి పొత్తుల విషయంలో టీడీపీ ఊహించని విధంగా మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది…అధికార వైసీపీని కన్ఫ్యూజ్ చేయడానికి పొత్తులతో సరికొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తులు ఉంటున్నాయని కథనాలు రావడం..ఆ వెంటనే ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడమని టీడీపీ అధినేత చెప్పడం వెనుక పెద్ద కథే ఉందని అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పైగా పొత్తు విషయంలో […]
అవనిగడ్డలో అంబటి..సింహాద్రి ఎటు?
ఈ మధ్య వైసీపీలో భారీగా సీట్ల మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని ప్రకటించిన జగన్…ఈ మధ్య తాడికొండ నియోజకవర్గంలో మార్పు చేశారు…ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే, అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ని నియమించారు. దీని బట్టి నెక్స్ట్ తాడికొండ సీటు డొక్కాకే అని అర్ధమవుతుంది. అలాగే ఇంకా పలు సీట్లలో జగన్ మార్పులకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మళ్ళీ నారా లోకేష్కు […]