నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…ప్రజలకు సేవ చేయాలసిన ప్రజా ప్రతినిధులు..పూర్తిగా ప్రత్యర్ధులని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు…అసలు మంత్రులు అంటే తమ తమ శాఖలకు సంబంధించి బాధ్యతలని సక్రమంగా నిర్వహించి…ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు మంత్రులు అర్ధం మారిపోయింది…కేవలం ప్రతిపక్ష పార్టీలని తిట్టడానికే మంత్రులు అన్నట్లు ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే జరిగింది…ఇప్పుడు జగన్ హయాంలో అంతకుమించి జరుగుతుంది. రాష్ట్రంలో 25 మంత్రులు ఉన్నారు…కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు మంత్రులు […]
Author: Krishna
అక్కడ మళ్ళీ డిపాజిట్ గల్లంతే?
గత ఎన్నికల మాదిరిగానే …ఈ సారి ఎన్నికల్లో కూడా ఓ నియోజకవర్గంలో టీడీపీకి మళ్ళీ డిపాజిట్ రావడం కష్టమేనా? గెలుపు మాట పక్కన పెడితే..డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుందా? అంటే ఈ సారి ఆ పరిస్తితి మళ్ళీ రాకపోవచ్చు గాని..గెలుపు మాత్రం కష్టమని తెలుస్తోంది. ఇంతకీ టీడీపీ డిపాజిట్ కోల్పోయిన స్థానం ఏది…మళ్ళీ గెలుపు ఛాన్స్ లేని స్థానం ఏది అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు స్థానం. గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు స్థానంలో టీడీపీకి […]
ఎంపీ స్థానాల్లో లీడ్ మారిపోయింది..!
రాష్ట్రంలో ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితులు…ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ప్రతి చోటా వైసీపీ హవా కనిపించింది. అసెంబ్లీ స్థానలైన, ఎంపీ స్థానలైన వైసీపీదే లీడింగ్ అనే పరిస్తితి. అందుకే గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలుచుకుంది. మరి అప్పుడు పరిస్తితి ఇప్పుడు ఉందా? అంటే చాలా వరకు ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…చాలాచోట్ల వైసీపీకి పోటీగా టీడీపీ పుంజుకుంటుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో […]
యాంటీ బీజేపీ: కేసీఆర్తో జగన్..?
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి..కేంద్ర స్థాయిలోనే చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై కేసీఆర్ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం స్థాయిలో కూడా కేసీఆర్…మోదీ సర్కార్ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఏమో…కేసీఆర్ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అందుకే కేసీఆర్..కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోదీని గద్దె దింపాలని, బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం […]
గుడివాడ టీడీపీని లేపుతున్న కొడాలి..?
గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనే సంగతి తెలిసిందే…అలాగే ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు అని కూడా తెలుసు…తన మాటలతో టీడీపీపై విరుచుకుపడతారు. అలాగే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుని దారుణంగా తిట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని మాత్రమే. మరి ఈయన తిట్టడం వల్ల వైసీపీకి ఎంత లాభం జరుగుతుందో తెలియదు గాని…పరోక్షంగా టీడీపీని మాత్రం పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది. అసలు కొడాలి విమర్శలు…కాదు కాదు బూతులు ఏ స్థాయిలో […]
అమరావతికి వైసీపీ నేతలే ప్లస్…!
అమరావతి..ఏపీ రాజధాని..వైసీపీ ప్రభుత్వం అలా చెప్పుకోవడం లేదు గాని…ప్రస్తుతానికి ఏపీకి మరో రాజధాని లేదు. గత చంద్రబాబు ప్రభుత్వం…అన్నీ ప్రాంతాలకు మధ్యలో ఉంటుందని చెప్పి..అమరావతిని రాజధానిగా పెట్టింది…దీనికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఓకే చెప్పారు. సరే చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వలేదు. అలాగే అక్కడ పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే సాకుతో అధికారంలోకి వచ్చిన జగన్…మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అమరావతికి వేల కోట్లు పెట్టాలని, అలాగే […]
వారసుడు ఎఫెక్ట్: బందరు వైసీపీలో ముసలం..!
కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్లో సాగుతుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెలేగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం జరుగుతుంది. సరే అధికార-ప్రతిపక్ష పార్టీలు అన్నాక ఇలాంటి రాజకీయం కామన్. కానీ ఇక్కడ అధికార పక్షంలోనే పెద్ద రచ్చ నడుస్తుందట. ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన […]
బూతుల యుద్ధం: తగ్గట్లేదుగా..!
రాజకీయాల్లో ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు…వ్యక్తిగతంగా ఎవరు…ఎవరిని టార్గెట్ చేసి రాజకీయం చేసే వారు కదా..కేవలం విధానపరంగానే ముందుకెళ్ళేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు కాదు. ఇప్పుడు విమర్శలు అంటే బూతులు మాట్లాడుకోవడమే..అవి లేనిదే రాజకీయం నడవదు అనే పరిస్తితి. మామూలుగా ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శలకు తగిన కౌంటర్లు ఇవ్వాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా జరగడం లేదు…టీడీపీ వాళ్ళు ఏమన్నా విమర్శలు చేస్తే […]
జగ్గయ్యపేట సీటు ఫిక్స్..టీడీపీకే ప్లస్?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఆ కంచుకోటలని జగన్ కూల్చేశారు. పలు సీట్లలో వైసీపీ గెలిచింది. కానీ ఇప్పుడు సీన్ మారుతూ వస్తుంది..అనూహ్యంగా కంచుకోటల్లో టీడీపీ పుంజుకుంటూ వస్తుంది..అటు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలిసొస్తున్నాయి. ఇక అలా టీడీపీకి ప్లస్ అవుతున్న స్థానాల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ చాలాసార్లు సత్తా చాటింది. 2009, 2014 ఎన్నికల్లో […]