ప్రకాశంలో సీట్లు ఫిక్స్..నలుగురికే డౌట్?

వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు…తెలుగుదేశం అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బాబు..అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులని ఖరారు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేది మీరే అంటూ కొన్ని స్థానాల్లో నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు అని బాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో దాదాపు…టీడీపీ అభ్యర్ధులు […]

సిట్టింగులకే సీట్లు..గంటాకు కూడా?

గతంలో ఎప్పుడూలేని విధంగా చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఏ నిర్ణయమైన రోజులు తరబడి చర్చించి బాబు నిర్ణయాలు తీసుకునే వారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఖరారు చేసే విషయంలో కూడా. రేపు నామినేషన్ చివరికి అంటే…ఈరోజు కూడా అభ్యర్ధులని ఖరారు చేసిన రోజులు ఉన్నాయి. దీని వల్ల నష్టాలు ఎక్కువ జరిగాయి. అందుకే ఈ సారి బాబు సూపర్ ఫాస్ట్ […]

జగన్ కొత్త ఎత్తు..ఆ సిట్టింగులకు చెక్?

అగ్రెసివ్‌గా రాజకీయాలు చేయడంలో జగన్ మించిన వారు లేరనే చెప్పాలి. ఏ అంశంలోనైనా జగన్ దూకుడుగానే ముందుకెళ్తారు. నిర్ణయాలు తీసుకోవడమైన, ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టే విషయంలోనైనా జగన్ రాజకీయ విధానమే వేరు. డేరింగ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అలాంటి డేరింగ్ ఉన్న జగన్…తమ సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో జగన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ […]

ఆ ఇంచార్జ్‌లకు బాబు షాక్?

నెక్స్ట్ ఎన్నికలని చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే..ఈ సారి గాని గెలవకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో కూడా బాబుకు బాగా తెలుసు. అందుకే గతానికి భిన్నంగా బాబు రాజకీయం చేస్తున్నారు. సొంత పార్టీలో జరిగే తప్పుల విషయంలో ఏ మాత్రం మెతక వైఖరితో ఉండటం లేదు. సరిగ్గా పనిచేయని నేతలని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని చెప్పేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం కాబట్టి…అందరూ నాయకులు కష్టపడి పనిచేయాలని […]

తమ్మినేని వారసుడు దిగితే నష్టమేనా!

ఏపీలో నెక్స్ట్ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే పలువురు నేతల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు పార్టీలకు చెందిన వారసులు బరిలో దిగారు. వీరిలో టీడీపీ వారసులు ఫెయిల్ అవ్వగా,వైసీపీ వారసులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల వారసులు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు చిరంజీవి నాగ్ కూడా పోటీ […]

ఆ ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలకే లక్.!

పైకి కుప్పంతో కలిపి 175కి 175 సీట్లు గెలిచేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నా..ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని ప్రశ్నించినా సరే. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్తితులు వేరు. ప్రస్తుతం పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా లేవు. వైసీపీకి 151 మంది ప్లస్ టీడీపీ-జనసేన నుంచి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేల బలం ఉండొచ్చు. అంటే అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉండొచ్చు. కానీ అది పైకి కనిపించే బలం మాత్రమే..వాస్తవ పరిస్తితులని చూస్తే…వైసీపీ […]

వినుకొండ సీటు ఫిక్స్..గెలుపు కూడా..!

గతంతో పోలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బాగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవం కావొచ్చు..ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార వైసీపీ అణిచివేసే కార్యక్రమాలు చేయడం కావొచ్చు..మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు వయసు మీద పడుతున్న కొద్దీ ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే..టీడీపీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. పనిచేయని నేతలకు క్లాస్ పీకుతూనే..పనిచేసే నేతలకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైతే ఎఫెక్టివ్ గా […]

డిప్యూటీ సీఎంకే సెగలు..దెబ్బ పడుతుందా..!

అధికార వైసీపీలో ఎక్కడకక్కడ అసంతృప్తి సెగలు పెరుగుతున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలా గ్రూపులు వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కొన్ని చోట్ల సీటు కోసం రచ్చ నడుస్తోంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో సైతం వైసీపీలో గ్రూపు రాజకీయం నడుస్తోంది. […]

ఉత్తరాంధ్రలో వార్..ఎవరూ తగ్గట్లేదుగా!

రాజధాని అంశంపై ఉత్తరాంధ్రలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజధాని విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి కోసం అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి అసలు రచ్చ మొదలైంది. అప్పటివరకు అప్పుడప్పుడు మూడు రాజధానులు వచ్చేస్తాయని ప్రకటిస్తున్న మంత్రులు..ఇప్పుడు అదిగో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాం..అమరావతి రైతులది పాదయాత్ర కాదు…దండయాత్ర అని విమర్శలు చేస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, అంతిమ […]