ఎప్పుడైతే కుప్పం లో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలవడమే కాకుండా..కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుందో అప్పటినుంచి..కుప్పంలో చంద్రబాబు ఈ సారి గెలిచే అవకాశాలు లేవని, ఇంకా ఆయన పని అయిపోయిందని చెప్పి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ సారి కుప్పంలో బాబుని చిత్తుగా ఓడిస్తామని అంటున్నారు. అయితే ఏదేమైనా గాని వైసీపీ వల్ల కుప్పంలో బాబుకు కాస్త డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అందుకే బాబు వెంటనే […]
Author: Krishna
రాజధాని రాజకీయం..బొత్స ‘నీతి’..!
ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని అంశం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజధానిపై రాజకీయం జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అని..అటు టీడీపీ ఏమో అమరావతి అని..అలాగే అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..ఒకే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి ఉండాలని మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో […]
రిస్క్లో విశాఖ ఎమ్మెల్యేలు..సొంత వాళ్లే..!
ఎమ్మెల్యేలకు ఎక్కడైనా ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురైతే దానికి కాస్త అర్ధం ఉంటుంది…సరే ఎమ్మెల్యేలు సరిగ్గా పనులు చేసి ఉండరు..అందుకే ప్రజలు నిరసనలు తెలియజేశారని అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలే నిరసన తెలియజేస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేల పరిస్తితి ఇంకా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల దగ్గర నుంచి నిరసనలు వస్తే..ఎలాగోలా కవర్ చేసుకుని మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సొంత పార్టీ నేతల్లో అసమ్మతి ఉందంటే..అది ఎప్పటికైనా డేంజర్. సొంత […]
వైసీపీలో ‘బాలయ్య’ సెగలు..రిస్క్ వద్దు..!
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్లుగా ఉంటున్న పేరుని తీసి..జగన్ ప్రభుత్వం వైఎస్సార్ అని పేరు పెట్టింది..దీనిపై టీడీపీ శ్రేణుఒలు భగ్గుమంటున్నాయి. అటు నందమూరి ఫ్యామిలీ కూడా పేరు మార్చడాన్ని ఖండించింది..వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పేరు మార్చడం వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ ముద్రని చెరిపివేయలేరని […]
ఇంచార్జ్లకు సీటు..బాబు భలే ట్విస్ట్..!
నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఏ మాత్రం పట్టు విడవకుండా గెలిచి అధికారంలోకి రావాలని కష్టపడుతున్నారు. అలాగే నేతలు దూకుడుగా పనిచేసేలా చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో బాబు ..ఇటీవల వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్లతో భేటీ అవుతూ..ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై సమీక్ష చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణ, కింది స్థాయిలో వర్గ విభేదాలు, స్ధానిక సమస్యలపై పోరాటాలు, ప్రత్యర్థి […]
ఏలూరు తమ్ముళ్ళ దూకుడు..ఏడూ లాగేస్తారా?
మరి ఘోరమైన ఓటమి ఎదురవ్వడం కావొచ్చు..లేదా కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయిన అవమాన భారం కావొచ్చు..అలాగే వైసీపీ అధికార బలంతో అణిచివేసే కార్యక్రమాలకు రివర్స్ అవ్వడం కావొచ్చు..ఊహించని విధంగా ఏలూరు తెలుగు తమ్ముళ్ళు మాత్రం..టీడీపీని పైకి లేపే కార్యక్రమం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సీట్లలో టీడీపీ ఓడిపోయింది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు..మూడేళ్లలో ఆయా నియోజకవర్గాలకు […]
లోకల్-నాన్ లోకల్..కుప్పం కోట కూలుతుందా?
జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట కుప్పంని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ పాగా వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో కొంతవరకు టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు..అటు స్థానిక ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది..కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది. దీంతో చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ శ్రేణులౌ ప్రచారం […]
దర్శి టీడీపీ సీటు ‘వైసీపీ’ నేతకే..?
అదేంటి దర్శి టీడీపీ సీటు వైసీపీ నేతకు ఇవ్వడం ఏంటి? అసలు టీడీపీలో చాలామంది నాయకులు ఉండగా…వైసీపీ నేతకు సీటు ఎందుకు..అయినా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నేత ఎవరు..అసలు ఆ కథ ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. 2014 నుంచి దర్శిలో రాజకీయాలు గురించి మాట్లాడుకుంటే..2014లో టీడీపీ నుంచి శిద్ధా రాఘవరావు గెలిచి..బాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ఈయనని దర్శి నుంచి కాకుండా..ఒంగోలు ఎంపీగా బరిలో దింపారు. దర్శి సీటులో..అప్పటివరకు కనిగిరి […]
మాజీ ఎమ్మెల్యేకు హ్యాండ్..మాజీ నేతకు సీటు..?
తన సొంత జిల్లా చిత్తూరులో ఈ సారి పట్టు సాధించాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క కుప్పం సీటుని మాత్రమే గెలుచుకున్నారు. ఇంకా జిల్లాలో మిగిలిన 13 సీట్లని వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని..ఎలాగైనా జిల్లాపై పట్టు తెచ్చుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ పట్టు సాధించే దిశగా నేతల చేత పనులు చేయిస్తున్నారు. అయితే జిల్లాలో టీడీపీకి పట్టు పెరగలేదు. గట్టిగా […]