గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు మెజారిటీ సంఖ్యలో జగన్కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అందులో టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే కమ్మ వర్గం సైతం..వైసీపీ వైపుకు వెళ్లింది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం డామినేషన ఉన్న సీట్లలో వైసీపీ గెలిచిందంటే..కమ్మ వర్గం సపోర్ట్ జగన్కు దక్కిందనే చెప్పొచ్చు. మరి అలా సపోర్ట్గా ఉన్న కమ్మ వర్గాన్ని దెబ్బకొట్టడమే […]
Author: Krishna
లోకేష్పై గంజి..చెక్ పెట్టిన టీడీపీ..!
మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేసిన గంజి చిరంజీవి..ఆ మధ్య జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీలో తనకు న్యాయం జరగడం లేదని వైసీపీలోకి వెళ్లారు. అలాగే టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. ఇక ఈయనే వచ్చే ఎన్నికల్లో లోకేష్పై వైసీపీ తరుపున పోటీ చేస్తారని కూడా ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా తాజాగా గుంటూరులో పద్మశాలి వర్గానికి సంబంధించి వన సమారాధన కార్యక్రమం జరిగింది. అయితే అందులో అన్నీ పార్టీలకు […]
అతిథి వర్సెస్ గీత: విజయనగరంలో సైకిల్కు చిక్కులు..!
తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుందన్న సమయంలోనే…ఆ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు, గ్రూపు గొడవలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉంటున్నాయి. రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అలాంటప్పుడు టీడీపీకి గెలవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీలో నేతల మధ్య ఉండే విభేదాల వల్ల నష్టం జరుగుతుంది. అలా విభేదాలు నడుస్తున్న స్థానాల్లో విజయనగరం అసెంబ్లీ కూడా ఒకటి. ఇది టీడీపీ కంచుకోట. ఇంకా చెప్పాలంటే అశోక్ గజపతి రాజు అడ్డా. ఆ ఫ్యామిలీ […]
తగ్గని బాబు..కేఈ ఫ్యామిలీ సర్దుకున్నట్లే..!
ఒకప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ అంటే మొదట గుర్తుచ్చేది కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీనే..ఆ జిల్లాలో కాంగ్రెస్ హవా ఉన్న సమయంలో, ఆ తర్వాత వైసీపీ హవా నడుస్తున్న సమయంలోనూ పార్టీకి అండగా నిలబడింది ఆ ఫ్యామిలీనే. అందుకే 2014లో కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి సైతం ఇచ్చారు. అటు కేఈ ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే 2019లో ఓటమి తర్వాత ఆ ఫ్యామిలీ కాస్త టీడీపీకి దూరం జరిగింది..తమ నియోజకవర్గాలని కూడా పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు..కేఈ ఫ్యామిలీకి […]
రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి కమ్మని దెబ్బ..!
రాష్ట్రంలో రిజర్వడ్ స్థానాల్లో మొదట నుంచి టీడీపీ బలం తక్కువనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ సత్తా చాటుతున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కేవలం ఒక ఎస్సీ స్థానంలో టీడీపీ, మరొక స్థానంలో జనసేన గెలిచింది. కొండపిలో టీడీపీ, రాజోలులో జనసేన గెలిచింది. జనసేన ఎమ్మెల్యే తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ హవానే […]
జగన్ స్ట్రాటజీకి రాబిన్ కౌంటర్ స్ట్రాటజీ..!
నలభై ఏళ్ల అనుభవం..మూడుసార్లు సీఎం, రెండుసార్లు ప్రతిపక్ష నేత తాను చూడని రాజకీయం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే రాజకీయ చాణక్యుడుగా పేరుంది. అలాంటి చాణక్యుడుకు జగన్ పెద్ద కొట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇక బాబు వ్యూహాలు పాతవి అయిపోయాయని అందరికీ అర్ధమైంది. ఆయన వ్యూహాలు 90ల కాలంలో వర్కౌట్ అయ్యాయి గాని, ఇప్పుడు వర్కౌట్ అవ్వవని తేలిపోయింది. […]
బాబు పక్కా వ్యూహం..వర్కౌట్ అవుతుందా?
ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే..ఇవే తనకు చివరి ఎన్నికలు అని కర్నూలులో చెప్పి వచ్చిన చంద్రబాబు..తాజాగా మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై 13 జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు..ఎన్నికల్లో గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి..ఇప్పటినుంచి నాయకులు ఏ విధంగా పనిచేయాలి. బూత్ లెవెల్లో పార్టీని ఎలా బలోపేతం చేసుకురావాలి..పార్టీలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలపై చర్చించారు. అయితే గత మూడున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తూనే […]
పవన్ని ముంచుతున్న కమలం..తేల్చేది ఎప్పుడు?
ఏపీలో పొత్తుల విషయంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు..టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక టీడీపీ-జనసేన లేదా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగినప్పుడు టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని అనుకున్నారు. వాటితో బీజేపీ కూడా కలవచ్చని ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ కలవకపోయిన టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఎందుకంటే వైసీపీకి చెక్ పెట్టాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే అని, […]
ముమ్మిడివరంపై సుబ్బరాజు పట్టు..సతీష్కు షాక్..?
కోనసీమలో ప్రశాంతమైన వాతావరణం ఉండే నియోజకవర్గాల్లో ముమ్మిడివరం ఒకటి. జిఎంసి బాలయోగి లాంటి నాయకులు గెలిచిన నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. పరిస్తితులు బట్టి అక్కడి ప్రజలు తమకు కావల్సిన వారిని ఎంచుకుంటారు. అయితే ముమ్మిడివరంలో ఎక్కువసార్లు టీడీపీనే ఆదరించారు. 1983, 1985, 1996 బై పోల్,1999, 2014 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. మధ్యలో 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అంటే రెండు పార్టీలని సమంగానే ఆదరించారు. కాకపోతే ఎక్కువ […]