యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, […]
Author: Admin
వన్ మోర్ టైం అంటూ ట్వీట్ చేసిన బిగ్ బి..!
దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ ప్రముఖ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ తిరిగి కలిసి పని చేయనున్నారు. హాలీవుడ్ హిట్ అమెరికన్ ఫిల్మ్ ది ఇంటర్న్ మూవీని హిందీలో రీమేక్ కానుంది. డైరెక్టర్ అమిత్ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం పికు తర్వాత అమితాబ్, దీపికా కలిసి పని చేస్తున్నసినిమా ఇదే. నా మోస్ట్ […]
`ఆచార్య` విడుదల వాయిదా..టెన్షన్లో అభిమానులు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో […]
ఓటేసేందుకు వచ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో వైరల్!
తమిళనాడు రాష్ట్రంలో నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉదయాన్నే వచ్చారు. అయితే ఈ విషయంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానులకు […]
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీకి బ్రేక్..!?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం..!
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ భారత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయవ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ, నియామక పత్రాన్ని ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న ఎన్వీ రమణకు అందజేశారు. జస్టిస్ రమణ సుప్రీం కోర్టు 48వ చీఫ్ జస్టిస్గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ మంచి అధ్యయనశీలి. తెలుగు సాహిత్యాన్ని […]
ఆ ఇద్దరినీ తికమక పెడుతున్న చిరు..ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం తర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ […]
టక్ జగదీష్ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్న సీన్స్ ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు,. నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ”టక్ జగదీష్”. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ […]
భారత్లో కొత్తగా 90వేలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 90 వేలకు పైగా నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 96,982 […]