ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 1,61,736 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453 కు చేరుకుంది. అలాగే నిన్న 879 మంది […]
Author: Admin
గుణశేఖర్కు కరోనా..ఆగిన సమంత సినిమా!?
కరోనా సెకెండ్ వేవ్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడగా.. ఆయన ద్వారానే గుణశేఖర్కు సోకిందని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ మూవీకి సంబంధించి ఫొటో షూట్ జరుగుతుంటే అక్కడికి వెళ్లిన […]
`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైరల్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలె విడుదల కాగా.. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా మాస్ లుక్లో తెగ ఆకట్టుకున్నాడు. […]
దిల్రాజుకు కరోనా..ఆందోళనలో చిరు అభిమానులు!
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన `వకీల్ సాబ్` చిత్రాన్ని దిల్ రాజే నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ చిత్రం […]
నాని షాకింగ్ నిర్ణయం..నిరాశలో ఫ్యాన్స్!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `టక్ జగదీష్` ఒకటి. శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, నాజర్, నరేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు […]
ఓటీటీలోకి నాగార్జున `వైల్డ్ డాగ్`.. విడుదల ఎప్పుడంటే?
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `వైల్డ్ డాగ్`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దియా మీర్జా హీరోయిన్గా నటించగా.. సయామీ ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల అయింది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. అయితే […]
`రాధేశ్యామ్` నుంచి ఉగాది ట్రీట్ అదిరిపోయిందిగా..ఖుషీలో ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇదిలా ఉండే.. ఉగాది పండగ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్కు రాధేశ్యామ్ యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదల చేసంది. రాధే శ్యామ్ నుంచి […]
బిగ్ అప్డేట్..ఎన్టీఆర్ 30వ సినిమా ఆ స్టార్ డైరెక్టర్తోనే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. […]
ఏపీలో కరోనా ఉధృతి..3 వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మూడు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]