టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం అన్నీ కూడా వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తోంది. అలాగే రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు..
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను నిరాశ పంచిన ఈ సినిమా పైన దర్శకుడికి తీవ్రమైన స్థాయిలో విమర్శలు వెలుపడ్డాయి..VFX మార్చే పనిలో ప్రస్తుతం చిత్ర బృందం బిజీ గా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా విడుదల సమయం దగ్గరపడుతూ ఉండడంతో ఫస్ట్ సింగిల్ రాబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.ఈ అప్డేట్ కోసం అభిమానులు ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూశారు కానీ చిత్ర బృందం సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ సినిమా నుంచి మొదటి పాట అప్డేట్ రివ్యూ చేయడం జరిగింది ఈ పాట తెలుగు వర్షన్ కేవలం చిన్న బ్యూటీని మాత్రమే విడుదల చేయడం జరిగింది..”నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వం సైన్యం సహచరులై పదం వస్తున్నాం అంటూ ఈ పాట మొదలవుతుంది.. చివరిలో జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ సాగుతున్న ఈ పాట మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. జైశ్రీరామ్ అంటూ సాగే ట్యూన్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్యూన్ వైరల్ గా మారుతోంది.
జై శ్రీరామ్ 🏹
If you can't visit the Char Dhaam,
Just chant the name of Prabhu Shri Ram.
Jai Shri Ram 🙏🏻#JaiShriRam lyrical motion poster out now!Telugu: https://t.co/NRBMx9OZKK
Hindi: https://t.co/RB0fiFcNyG#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon pic.twitter.com/p2fHjum7AZ— UV Creations (@UV_Creations) April 22, 2023