ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సమంత. ఇక ఈ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకున్న ఈమె ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరుపొందింది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సమంత మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పటికీ కూడా పలు చిత్రాలలో నటిస్తూ తన సినిమాలను విడుదల చేస్తూ వస్తోంది. గత ఏడాది యశోద సినిమాతో సమంత సాలిడ్ హీట్ ని అందుకుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమా సమంత ఆనారోగ్య సమస్య వల్ల వాయిదా పడడం జరిగింది. సమంత తన ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు చాలా కష్టపడుతోంది .అందులో భాగంగా జిమ్ములో కసరత్తు చేస్తున్నటువంటి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.ముఖ్యంగా ఆమె.. చిన్న షార్ట్ వేసుకొని బ్రాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. పింకు కలర్ షాట్లో సమంత చాలా అందంగా కనిపిస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాతో పంచుకుంది.
ఈ స్టోరీ చూసిన అభిమానులు సమానుతని చూసి వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా నువ్వు ఈ అనారోగ్య సమస్య నుంచి కోలుకోవాలని తెలియజేస్తున్నారు. సమంత తనకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా సరే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సోషల్ మీడియాలో సమంతకు 24.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు ఇప్పటివరకు 1343 పోస్టులను షేర్ చేయడం జరిగింది. అయితే ఇటీవల సమంత ముంబైలో ఒక ఇల్లు కొన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాని ధర రూ.15 కోట్లు ఉన్నట్లు సమాచారం.