శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు ‘ టీజర్ …కాస్త డిఫెరెంట్గానే ఉన్నదే

తిరుమల కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ లో శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కూషుబు ,రాధికా శరత్ కుమార్ ,ఊర్వశి ప్రధాన తారాగణంతో వస్తున్న ‘ ఆడవాళ్ళూ మీకు జోహార్లు ‘సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం .ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ,సుజిత్ సారంగ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు .ఈ టీజర్ మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సాగిపోతుంది . పెళ్లిగాని అబ్బైయిగా శర్వానంద్ కనిపిస్తున్నాడు .


Leave a Reply

*