ఎన్టీఆర్-మహేష్ బాబు కలిసి వచ్చేది ఆ రోజే..?

వెండితెర అయినా బుల్లితెర అయినా స్టార్ హీరో కనిపిస్తేచాలు తమ అభిమానులు ఎంత గోల చేస్తారు మనకు తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు ఇదే జరగబోతోంది. టాలీవుడ్లోని ఇద్దరు స్టార్ హీరోలు కలిసి త్వరలో సందడి చేయబోతున్నారు.

మహేష్ బాబు ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి త్వరలో సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేయబోతున్నారు అనే విషయం బాగా ఇప్పుడు ప్రచారమవుతోంది. ఇక వీరిద్దరిని చూడటానికి అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఉన్నారు. ఎన్టీఆర్ పోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

ఈ షో లో గెస్ట్ గా హాట్ సీట్లో కూర్చునేందుకు మహేష్ బాబు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఇక ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారని విషయం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే తాజా సమాచారం ప్రకారం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసినట్లుగా సమాచారం. మహేష్ బాబు తో నైనా ఇ శివ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది ఏమో వేచి చూడాల్సిందే.