నేను చనిపోతే వాడే కారణమంటున్న పోసాని..!

పవన్ కళ్యాణ్ అభిమానుల తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో మండిపడ్డారు.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై అతని భార్య పై ఎన్నో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పోసాని మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు.

పోసాని కృష్ణ పై దాడి జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పోలీసులు అక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి గుమికూడి పోసాని కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే అంత చూస్తామంటూ రెచ్చిపోయారు. అంతేకాకుండా కొంత మందిని అరెస్టు చేసి తరలించారు. అయినా కొంత మంది గుమికూడి ఎంతో మోసానికి సొంత కారులో వెళ్లేందుకు పోలీసుల అంగీకరించలేదు.

ప్రెస్క్లబ్లో మాట్లాడిన తర్వాత పోలీసులు పోసాని బయటికి పరిస్థితిని వివరించి కాసేపు లోపలే ఉంచారు. ఆ తర్వాత తన కారులో నుంచి ఇంటికి పంపించారు పోలీసులు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతాను ఏమన్నా అయితే పవన్ కళ్యాణ్ కి బాధ్యత అంటూ ప్రకటించారు