ఎవరు మీలో కోటీశ్వరుడు షో వల్ల.. బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు మన హీరోలు. కరోనా సమయం తగ్గిన తర్వాత, షూటింగ్ ల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇదే సమయంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోలను చేస్తున్నారు. ఈ షో నిన్నటి నుంచి ప్రారంభం కానుంది.

ఈ షోకి హోస్టు గా ఎన్టీఆర్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో అతిథిగా రామ్ చరణ్ రావడం విశేషం.ఇక ఈ షో వల్ల బాగా ఇంకా క్రేజ్ సంపాదించుకున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. అలాగే ఈ షోలో పాల్గొన రామ్ చరణ్ కూడాతమ ఫ్యామిలీకి సంబంధించి  కొన్ని విషయాలను చెబుతూ ఉన్నాడు. ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కావడం చేత, ఈ షో అత్యధిక టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్నట్లు ప్రేక్షకులు తెలుపుతున్నారు.

ఈ షో కి ఇంతటి పాపులర్ రావడానికి గల ముఖ్య కారణం ఈ ఇద్దరు స్టార్ హీరోలే అని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించడం వల్ల, తమ అభిమానులకు వీరి నుంచి కొన్ని తెలియని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరికాయి. ఇక అందుచేతనే ఈ షో వీరిద్దరి వల్ల క్రేజీ అమాంతం పెరిగింది అని చెప్పుకోవచ్చు.

అయితే ఈ షో ఎవరి వల్ల హైప్ పెరిగిందనే విషయంపై.. తన అభిమానులు అ షోకి ఇచ్చే రేటింగ్ ను బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ షో ఇలాగే కొనసాగాలని మనము కోరుకుందాం.