మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. జగన్ తో కలిసి సమావేశం కానున్న టాలీవుడ్ ప్రతినిధుల తుది జాబితా మరికొన్ని రోజుల్లో అధికారికంగా వెలువడనుంది.అందువల్ల ఈలోపు చర్చలు పూర్తి చేసి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను సిద్ధం చేయించాలన్న యోచనలో సినీ పెద్దలు ఉన్నారు. సీఎం జగన్ సమస్యల పరిష్కారానికి చూపే స్పందనను బట్టి ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.