ఇప్పటికే పలు పార్టీలు మారుతూ వచ్చి ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధా మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా ? ఆయన మళ్లీ తన పాత పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా ? అంటే తాజాగా బెజవాడ రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు అయిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా రహస్యంగా భేటీ అయ్యారు. వీరిద్దరు […]
Tag: ysrcp
వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]
NBK107లో వైసీపీని బాలయ్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్కు ఈ మార్కులు నిదర్శనం. ఇక సినిమాలో బాలయ్య డైలాగులు చెపుతుండగా పులిజర్ల […]
జగన్ ఆ పనిచేస్తే.. తప్పేంటి…!
ఏపీ సీఎం జగన్ .. ఇప్పటి వరకు దేశంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా.. అనేక మందికి ఉన్నత పద వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ఆయన అమలు చేశారు. 2019లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆయన తీసుకు న్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన వారు.. అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు ఏకంగా.. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా […]
మార్పులు ఖాయం… బాబు మారాలా? వారు మారతారా!
ఔను! ఎన్నాళ్లని ఎదురు చూస్తారు? ఎన్నేళ్లని బుజ్జగిస్తారు? అయ్యా రండి..పార్టీని బాగుచేసుకుందాం.. మళ్లీ మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేలా వ్యవహరిద్దాం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబు తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. సీనియర్ నేతలు.. గతంలో మంత్రులు గా పనిచేసిన వారు.. కూడా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా జరిగిన మహానాడుకు గంటా శ్రీనివాసరావు, జేసీ బ్రదర్స్, పొంగూరు నారాయణ, రాయపాటి కుటుంబం, మాగంటి ఫ్యామిలీ.. ఇలా.. చాలా మంది సీనియర్లు దూరంగా ఉన్నారు. […]
వైసీపీ ఎమ్మెల్యే అన్నాకు `ఫైర్ పాలిటిక్స్` సెగ..!
అన్నా రాంబాబు. ఆయన ఎక్కడ ఉన్నా..రాజకీయ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా.. తన మాటే నెగ్గాలనే పం తం.. ఫైర్.. ఉన్ననాయకుడు. ఇదే ఫైర్.. ఇప్పడు ఆయనకు రాజకీయంగా సెగ పెడుతోంది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన అన్నా.. 2009లో విజయం దక్కించుకున్నారు. తర్వాత.. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత.. అనంతర కాలంలో జరిగిన మార్పుల నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. 2014లో గిద్దలూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి విజయందక్కించుకున్నారు. అయితే.. స్వపక్షంలోనే విపక్షం అనేలా.. […]
మోడీ వ్యూహం అనుసరిస్తే.. జగన్ గెలుపు పక్కా…!
రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకుడు అయినా.. ఎంత భారీ మెజారిటీ ఉన్నా.. లౌక్యం ముఖ్యం. ప్రతిపక్షా లు ఏమంటున్నాయి? ఎలాంటి విమర్శలు చేస్తున్నాయి.? వాటికి మనం కౌంటర్ ఎలా ఇవ్వాలి? అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రబుత్వంలో ఉన్న పార్టీలకు పనికిరాదు. ముఖ్యంగా ప్రబుత్వాధి నేతలకు అస్సలే పనికిరాదు. ఎప్పుడైనా.. విపక్షాలపై విమర్శలు చేయాల్సి వస్తే.. ఆ విమర్శ.. సంచలనంగా ఉండాలి. ఇదీ.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు అనుసరించాల్సిన విషయం. ప్రతిదానికీ.. తడబడడం.. ప్రతిపక్షాలు […]
3 ఏళ్ల పాలనలో మహిళలను తిప్పేసిన జగన్… మామూలు స్కెచ్ కాదుగా…!
ఏపీ సీఎం.. వైసీపీ అదినేత జగన్ వ్యూహం అదిరింది. మూడేళ్ల ఆయన పాలనలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చారనేది వాస్తవం. ఈ మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు వున్నా.. ఎన్ని లోపాలుఉన్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా..వాటిని పక్కన పెట్టి చూస్తే.. మహిళలకు.. ఈ దేశంలో ఎక్కడా లభించని.. పదవులు.. ఇవ్వని గౌరవాలు.. ఏపీలోనే దక్కాయని.. ప్రతిపక్షాలు సైతం అంతర్గత సమావేశాల్లో అంగీకరించిన విషయం. అంతేకాదు.. వారికి ఇవ్వాలని అనుకున్నా.. మహిళా కేడర్లేకపోవడం.. పెద్ద మైనస్ అంటే.. జగన్ పార్టీలో […]
ఈ సారి విజయవాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!
ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస […]