రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలంగాణలో టీఆర్ఎస్ ధాటికి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. దీనిపై అటు తెలంగాణ నేతలు.. సీఎం కేసీఆర్పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్ను ప్రశంసిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ నేతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి వైసీపీ కంటే తక్కువ ఓట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ను పొగడటంపై మండిపడుతున్నారు. ఒకపక్క తెలంగాణలో తామంతా కేసీఆర్ అవినీతి, ఇతర […]