క‌రోనా ఎఫెక్ట్‌..నానికి హ్యాండిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒక‌టి. వివేక్‌ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆప‌డం లేదు. త‌క్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే ప‌నిలో ఉన్నారు నాని. ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవ‌లె […]

`పుష్ప` రేర్‌ రికార్డు..త‌క్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల […]

`ఆచార్య‌` విడుద‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన చిత్ర‌యూనిట్‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న‌ తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ప‌డింది. దీంతో సినిమా విడుద‌ల వాయిదా పడుతుంద‌ని […]

క‌రోనా దెబ్బ..ఓటీటీలోనే వ‌స్తానంటున్న చిరంజీవి అల్లుడు?

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ఏ సినిమానూ థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. […]

ఇక ఇప్ప‌ట్లో అది జ‌ర‌గ‌న‌ట్టే.. తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె `వ‌కీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు ఉండ‌గా.. అందులో హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీద ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఒప్పుకున్న అన్ని సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్ ఇటీవలె క‌రోనా బారిన ప‌డ్డారు. […]

`ఉప్పెన‌`కు బిగ్ షాక్‌..బుల్లితెర‌పై బోల్తా ప‌డిన వైష్ణ‌వ్‌?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టించింది. 100 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం […]

ర‌ష్మిక జోరు..ముచ్చటగా మూడో సినిమాకు గ్రీన్ సిగ్నెల్‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చాలా త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగు, క‌న్న‌డ, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మ‌డు జోరుకు బ్రేకు వేయ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి `మిషన్ మజ్ను` సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక‌. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఇదే మొద‌టి సినిమా. ఈ చిత్రం సెట్స్ మీద ఉండ‌గానే.. బాలీవుడ్ మెగాస్టార్ […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను బ‌లి తీసుకున్న క‌రోనా!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారి న‌లువైపుల నుంచి ఎటాక్ చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఊపిరాడ‌కుండా చేస్తోంది. ఈ సెకెండ్ వైవ్‌లో సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్ర‌ముఖులు ప్రాణాలు కూడా విడిచారు. తాజాగా టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. తెలుగు సినీ డైరెక్ట‌ర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్ కరోనా కార‌ణంగా మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 57 సంవ‌త్స‌నాలు. ఇటీవ‌లె క‌రోనా […]

క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో అన‌సూయ `థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌`!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఏ […]