కొత్త ప్రాబ్లమ్‌స్ తీసుకొస్తున్న పానీ పూరీ.. తెలంగాణలో పెరిగిపోతున్న రోగుల సంఖ్య..!!

పానీ పూరీ అంటే ఇష్టపడని జనాలు ఉంటారా చెప్పండి. ఎంత పెద్ద డబ్బున వ్యక్తి అయిన సరే..రోడ్డు పక్కన కార్ ఆపి మరీ పానీ పూరీ తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం గా తినే ఈ పానీ పూరీ ఇప్పుడు కొత్త సమస్యలను తీసుకువస్తుంది. గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రం లో జ్వరాలు, జలుబు, దగ్గు అంటూ హాస్పిటల్ కి క్యూ కడుతున్న వారీ సంఖ్య ఎక్కువగా […]

వాక్సిన్ వేయించుకొని వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు అందరు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ ఈ అయినా గాని కొంతమంది మాత్రం వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. నవంబర్‌ 1 వ తేదీ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోని వారి రేషన్, ఫించన్ కట్ […]

గొర్రెల పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌..!?

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు గత ఏడేళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పలు వర్గాలకు మేలు చేసేందుకు కొత్త పథకాలను రూపొందించింది. అలా యాదవులు, గొళ్ల, కురుమ సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు గాను ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఈ క్రమంలోనే రెండో విడత గొర్రెల పంపిణీని మరింతక పకడ్బందీగా చేపట్టాలని సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. గొర్రెల సప్లైలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఉండేందుకు, నిత్యం పర్యవేక్షణ […]

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయాణం.. కాన్షీరామ్ బాటలోనా..లేక కేసీఆర్ కారులోనా..?

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణలోని గురుకులాలను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన అధికారి.. ఇపుడు ఈయన పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే బాధ్యతలనుంచి తప్పుకోవడంతో పాటు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమే కారణం. ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అంటే.. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తాను స్థాపించిన స్వేరోస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని […]

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత..? వాటిపై ఆంక్షలు త‌ప్ప‌నిస‌రి!

సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన క‌రోనా వైర‌స్.. గ‌త కొద్ది రోజులుగా నెమ్మ‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఉధృతి త‌గ్గుతుండ‌డంతో.. ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి […]

జులై1 నుంచి క్లాసులు ప్రారంభం…!

తెలంగాణ‌లో ఇప్పుడు క‌రోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. కాగా ఈ సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆన్‌లైన్ క్లాసులు వ‌చ్చే నెల‌లో స్టార్ట్ అవుతున్నాయి. జులై 1 నుంచి ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్‌క్లాసులు ఆన్‌లైన్‌లో ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇప్ప‌టికే ఇంట‌ర్‌బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జులై 5వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్మిష‌న్లు న‌డుస్తాయి. ఆ త‌ర్వాత దూర‌ద‌ర్శ‌న్ తో […]

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత..కార‌ణం అదే!

ప్రస్తుతం సెకెండ్ వేవ్ క‌రోనా శ‌ర‌వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా స్వ‌యంవిహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంభ‌విస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో తెలంగాణ స‌ర్కార్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన […]

బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ గడువు పొడిగింపు..!

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు తెలంగాణ సర్కార్ పొడిగించింది. రేపు ఉదయం వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలోనే తిరిగి దాన్ని పొడగించారు. వారం పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ముందుగా 15రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించింది. అనంతరం మే ఒకటిన రెండవసారీ […]