అద్దెగర్భంపై సుష్మ సంచలన ‘వాతలు’.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ అద్దె గర్భంపై సంచలన ‘వాతలు’ పెట్టారు కొందరు సెలబ్రిటీలకి. ఇద్దరు పిల్లలున్న సెలబ్రిటీలు కూడా తమ భార్యలకు కష్టం కలగకూడదని అద్దెగర్భం (సరోగసి)ని ఆశ్రయిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం ఈ రోజు అద్దెగర్భంపై కఠిన చట్టాన్ని తెచ్చింది. కేంద్ర క్యాబినెట్‌ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై భారతదేశంలోనివారికి మాత్రమే సరోగసీ వర్తిస్తుందని, అది కూడా ఒక్కసారికి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎట్టి […]