తన ఖాతాదారులకు ఎస్బీఐ తీపికబురును అందించింది. కేవైసీ, ఇతర పనుల కోసం ఎవరూ కూడా బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన గడువును పొడగించింది. ఇదిలా ఉండగా.. ఎస్బీఐలో పలు బ్యాంకుల విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులందరూ తమ కేవైసీని సమర్పించాలని సూచించింది. అందుకు మే 31వ తేదీ చివరి గడువుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ఆ తేదీలోగా కేవైసీ సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే […]
Tag: Social Distance
ప్రేమికుడికి పోలీసుల హార్ట్ టచ్ రిప్లయ్.. నెటిజన్లు ఫిదా
కరోనా మహమ్మారి ఒకవైపు ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. అదేవిధంగా ప్రేమకులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతుంది. కలుసుకోలేని పరిస్థితి కల్పించింది. ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేక అనేక మంది వేదనతో నలిగిపోతున్నారు. అలాంటి విరహవేదనతో నలిగిపోతున్న ఓ ప్రేమికుడు నేరుగా పోలీసులనే ఆశ్రయించాడు. సదరు ప్రేమికుడి బాధను అర్థం చేసుకోవడంతో పాటు, అతని మెసేజ్కు పోలీసులు హర్ట్ టచ్ రిప్లయ్ ఇచ్చారు. దీనికి నెటిజన్లు ఫిదా అవడంతో పాటు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబయి […]
భారత్లో కరోనాపై సీసీఎంబీ సంచలన ప్రకటన
భారత్లో కరోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్కు కీలకమని.. వైరస్ […]