నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో శిల్పా ప్ర‌ధాన అస్త్రం

భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్ర‌ధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగ‌బోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయ‌కులు.. ఇలా టీడీపీ బ‌ల‌గ‌మంతా నంద్యాల‌లోనే మోహ‌రించేశారు. కానీ వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మాత్రం త‌న గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజ‌యం త‌న‌వైపే ఉంటుంద‌ని న‌మ్మ‌కం పెట్టుకు న్నారు. ప్ర‌జ‌లు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. గ‌తంలో చిన్న చిన్న త‌ప్పిదాల వ‌ల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]

నంద్యాల టీడీపీ పంచాయితీలో ట్విస్టులే..ట్విస్టులు

దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో మొద‌లైన సెగ‌లు.. ఇంకా చ‌ల్లార‌డం లేదు. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య వివాదం స‌మ‌సిపోగా.. ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య తెర‌పైకి వ‌చ్చింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంలో ఇంకా సందిగ్ధం వీడ‌లేదు. దీంతో నంద్యాల రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కొన్నిరోజులుగా పార్టీలో ఉందామా వ‌ద్దా అనే మీమాంస‌లో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డికి అధిష్టానం వ‌రుస‌గా షాకులు ఇస్తోంది. […]