700 మందిని ఆడిషన్ చేసిన తెలుగు డైరెక్టర్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా చిత్రాల‌కు వంద‌ల, వేల‌ మందిని ఆడిష‌న్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ, ఓ మామూలు చిత్రానికి ఏకంగా 700 మందిని ఆడిష‌న్ చేశాడు ఓ తెలుగు డైరెక్ట‌ర్‌. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు..సంపత్‌ నంది. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `సీటీమార్‌`. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. కబడ్డీ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు. మణిశర్మ […]