సాయి తేజ్ ఆరోగ్యం బాగుంది.. మరో 36 గంటలు ఐసీయూలోనే?

హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి తేజ మెల్లిమెల్లిగా కోరుకుంటున్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రోజు సాయి ధరమ్ తేజ్ కి శస్త్రచికిత్స జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వైద్యులు సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ మేరకు సాయి తేజ వెళ్లి మెల్లగా కోలుకుంటున్నారని, ఆదివారం […]