ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్రజలు అతలా కుతలం అయిపోయిన సంగతి తెలిసిందే. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి ఎందరో ప్రజలు మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ వాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. కోట్టి ని […]
Tag: rs.1 crore
టీటీడీకి ప్రముఖ నిర్మాత రూ.కోటి విరాళం!
సినీ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. సతీసమేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయల చెక్ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]
కరోనా బాధితులకు భారీ విరాళం అందించిన రజనీ కుమార్తె!
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటికి కనిపించని కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య కూడా భారీగా విరాళం అందించారు. తాజాగా సౌందర్య సీఎం స్టాలిన్ను కలిసి తన […]
కరోనాపై పోరు.. భారీ విరాళం ప్రకటించిన సూర్య ఫ్యామిలీ!
కంటిని కనిపించని కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్లో రూపంలో దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు కరోనా కాటుకు వేల మంది బలైపోతున్నారు. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో.. ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటానికి […]