సౌత్‌పై మోదీ ఫోకస్..రామేశ్వరం బరిలో?

బీజేపీకి ఉత్తర భారతదేశంపై పట్టు ఉంది గాని..దక్షిణ భారతదేశంపై పెద్దగా పట్టు లేని సంగతి తెలిసిందే. ఇక్కడ బి‌జే‌పిని ప్రజలు ఆదరించడం తక్కువే. కొద్దో గొప్పో కర్నాటకలోనే బి‌జే‌పికి పట్టు ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బి‌జే‌పి ఓడిపోయింది. దీంతో బి‌జే‌పికి ఊహించని దెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఓడిన పార్లమెంట్ లో సత్తా చాటుతామని బి‌జే‌పి భావిస్తుంది. అందుకే తాజాగా దక్షిణాదిపై జే‌పి నడ్డా ఫోకస్ చేసి టార్గెట్ 170 అని బి‌జే‌పి నేతలకు […]