టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా..ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` టైటిల్తో నేడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]