తినిపడుకుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మనకంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే పనిచేస్తున్నారు. తూర్పు గోదావరిజిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ యువ నాయకుడు.. జక్కంపూ డి రాజా. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. వారికి అన్ని విధాలా సేవలు అందిస్తున్న నాయకుల్లో రాజాకు తిరుగులేదు. వైసీపీ అధినేత, సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు వచ్చాయంటే.. కారణం.. రాజా దూర దృష్టి.. ప్రజాసేవ కారణమని అంటారు పరిశీలకులు. మనం ఏం […]