అధికార వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే దిశగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పీకే టీం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ…ఎమ్మెల్యేల పనితీరుని, సంక్షేమ పథకాల అమలు, ప్రత్యర్ధి పార్టీల బలాలపై సర్వేలు చేస్తూ…ఎప్పటికప్పుడు జగన్కు నివేదికలు ఇస్తున్నారు. అయితే ఈ నివేదికలు అధికారికంగా ఎప్పుడు బయటకు రాలేదు. ఎప్పుడో ఏదొక రూపంలో మీడియాలో లీకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై […]