లారెన్స్ గొప్ప మ‌న‌సు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌` ఓటీటీలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. సినీ ప్రిములు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. ఇలా అంద‌రూ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాజకన్ను విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. వీరి నిజ జీవితంలో జరిగిన అంశాలనే ద‌ర్శకుడు జ్ఞానవేల్ […]