పెళ్లైన నెల‌కే నవవధువు సూసైడ్..ఎందుకో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!?

పెళ్లైన నెల రోజుల‌కే ఓ న‌వ వ‌ధువు సూసైడ్ చేసుకుని కుటుంబ స‌భ్యుల‌ను శోక‌సంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా నెహ్రూనగర్ కు చెందిన ఝాన్సీని, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణకు ఇచ్చి వివాహం జ‌రిపించారు పెద్ద‌లు. పెళ్లి స‌మ‌యంలోనే వ‌రుడి కుటుంబానికి ఝూన్సీ త‌ల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ముట్ట‌చెప్పారు. ఇక ఎన్నో ఆశ‌ల‌తో అత్తారింట్లో అడుగుపెట్టిన […]