శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో […]

జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా […]

శిల్పా, అఖిల ప్రియ‌ల్లో పొలిటిక‌ల్ స‌న్యాసం ఎవ‌రికో?! 

నంద్యాల ఉప ఎన్నిక‌ పొలిటిక‌ల్ హీట్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తోంది. అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ అధినేత‌లు ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. బాబేమో అభివృద్ది మంత్రం ప‌టిస్తుంటే… జ‌గ‌న్ మాత్రం సెంటిమెంట్‌ను న‌మ్ముకున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉప ఎన్నిక ఇరు ప‌క్షాల్లోనూ హీట్‌ను పెంచేసింది అని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే, దీనికి మ‌రింత వేడి పెంచేస్తూ.. మంత్రి భూమా అఖిల ప్రియ పెద్ద కామెంట్లు చేశారు. ఈ ఉప ఎన్నిక‌ను […]

జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ ఆత్మ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న‌రెడ్డి వ్య‌వ‌హారంలో.. సీఎం చంద్ర‌బాబు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌కుండా ఉన్న ఆయ‌న‌.. శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు మారాయి. అయితే ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. వైఎస్ ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. అంతేగాక […]

నంద్యాల రాజ‌కీయం ట్విస్టులే ట్విస్టులు

ఉప ఎన్నిక‌ల వేళ క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం రోజు రోజుకు ఎటు మ‌లుపులు తిరుగుతుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజ‌కీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్క‌డ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌గా ఇప్పుడు అదే బాట‌లో మ‌రో కీల‌క వ్య‌క్తి ప‌య‌నిస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డికి నంద్యాల‌లో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని… […]

శిల్పా చ‌క్ర‌పాణిని టీడీపీ వ‌దిలించుకోనుందా?

క‌ర్నూలు జిల్లా టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ పీక్ స్టేజ్‌కి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల నిర్ణ‌యం సెగ‌లు పొగ‌లు క‌క్కిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన భూమా నాగిరెడ్డి సీటును ఆయ‌న సోద‌రుని కుమారుడు బ్ర‌హ్మానంద రెడ్డికి క‌ట్ట‌బెట్టి.. ఎప్ప‌టి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న శిల్పా మోహ‌న్‌రెడ్డిని ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఆయ‌న అలిగి.. జ‌గ‌న్ పంచ‌కు చేరిపోయిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు శిల్పా ఫ్యామిలీ నుంచి […]

చేతులెత్తేసిన భూమా ఫ్యామిలీ…రంగంలోకి నారాయ‌ణ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నటీడీపీ మ‌రో ప‌క్క ఎన్నిక జ‌రిగితే గెలిచేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే నంద్యాల‌లో టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు అప్పుడే తెర‌లేపేసింది. ఉప ఎన్నిక నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ వీడి వెళ్ల‌డంతో ఆయ‌న వెంట మునిసిప‌ల్ చైర్మ‌న్‌తో పాటు చాలా మంది కౌన్సెల‌ర్లు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీ వైసీపీ ప‌రం అయ్యింది. ఈ క్ర‌మంలోనే […]

మూడు సార్లు లేని టెన్ష‌న్‌..బాబుకు ఇప్పుడెందుకో..!

రాజ‌కీయ దురంధ‌రుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు అనుక్ష‌ణం తెగ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం నంద్యాల ఉప ఎన్నిక‌! ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి ఎలాంటి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. బాబు మాత్రం అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మినీ రాజ‌ధానిగా మార్చేశారు. అంటే.. నిత్యం మంత్రులు అక్క‌డే ఉంటూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌న్న‌మాట‌. అయిన‌ప్ప‌టికీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు మాత్రం అంత‌వీజీ కాద‌ని ఇంటిలిజెన్స్ […]

నంద్యాల‌లో జ‌న‌సేన ఇన్న‌ర్ స‌పోర్ట్‌ ఆ పార్టీకేనా..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌కు మ‌రో నెల రోజుల్లోగానే నోటిఫికేష‌న్ రానుంది. ఇప్ప‌టికే టీడీపీ త‌న అభ్య‌ర్థిగా ఇక్క‌డ మృతిచెందిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ఖ‌రారు చేసింది. వైసీపీ అభ్య‌ర్థి ఎంపిక జ‌గ‌న్‌కు కాస్త చిక్కుగానే ఉంది. నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ రాజ్‌గోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి, ఇటీవ‌ల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీప‌డుతున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల […]