సూప‌ర్ ఫ‌న్నీగా `మ‌ళ్లీ మొద‌లైంది` ట్రైల‌ర్‌..మీరు చూశారా?

సీనియ‌ర్ హీరో సుమంత్ తాజా చిత్ర‌మే `మ‌ళ్లీ మొద‌లైంది`. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్‌గా న‌టించ‌గా.. యాంక‌ర్ వ‌ర్షిణి, సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్‌, అన్నపూర్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న‌ ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు. అలాగే, కొన్ని విడాకులకు ముగింపు..` అంటూ […]